వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆయన కుమార్తె సునీతా రెడ్డి అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసు నేపథ్యంలో ఆమె శుక్రవారం ఢిల్లీలో సీబీఐ అధికారులను కలిశారు. తన తండ్రి హత్య కేసును త్వరగా దర్యాప్తు చేయాలని, దోషులను పట్టుకుని శిక్షించాలని ఆమె కోరారు. తమలాంటి వారికే న్యాయం జరగకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.
తన తండ్రి హత్య కేసు విషయమై ఓ ఉన్నతాధికారిని కలిశానని, కానీ ఆయన ఇలాంటివన్నీ సహజమని, మరిచిపోవాలని, లేదంటే అది నా పిల్లలపై ప్రభావం చూపుతుందని అన్నారని.. ఇందుకు బాధగా ఉందని అన్నారు. తాను రాజకీయ వేత్తను, సామాజిక కార్యకర్తను కాను అని అన్నారు. తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు ఇంకా ముందుకు కొనసాగకపోవడం విచారకరమన్నారు.
వివేకా హత్య జరిగి 2 ఏళ్లు అవుతుందని, అయినప్పటికీ ఇప్పటి వరకు హంతకులను పట్టుకోలేదని అన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రి సోదరుడి హత్యను ఇంత తేలిగ్గా తీసుకోవడ తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. ఇప్పటికైనా కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సునీతా రెడ్డి కోరారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…