దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో ఓ నూతన రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ జయంతి రోజున ఆమె పార్టీని ప్రకటించారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేశారు. వైఎస్కు నివాళులు అర్పించిన అనంతరం ఆమె హైదరాబాద్కు వచ్చి అధికారికంగా పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు.
అయితే షర్మిల రాజకీయ పార్టీపై ఆమె సోదరుడు, సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలపై జగన్ వ్యాఖ్యలు చేశారు. తాము పొరుగు రాష్ట్రాలతో స్నేహంగా ఉండాలనుకుంటున్నామని తెలిపారు.
ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టడం తమకు ఇష్టం లేదని జగన్ అన్నారు. షర్మిల పార్టీపైనే ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. రేపు ఎవరైనా షర్మిల పార్టీ గురించి సీఎం జగన్ను అడిగితే అప్పుడు ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండాలనే జగన్ ఇప్పుడు ఈ విధంగా అని ఉంటారని, దీంతో ఇకపై ఎవరూ ఆ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావనకు తేకుండా ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…