దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో ఓ నూతన రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ జయంతి రోజున ఆమె పార్టీని ప్రకటించారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేశారు. వైఎస్కు నివాళులు అర్పించిన అనంతరం ఆమె హైదరాబాద్కు వచ్చి అధికారికంగా పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు.
అయితే షర్మిల రాజకీయ పార్టీపై ఆమె సోదరుడు, సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలపై జగన్ వ్యాఖ్యలు చేశారు. తాము పొరుగు రాష్ట్రాలతో స్నేహంగా ఉండాలనుకుంటున్నామని తెలిపారు.
ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టడం తమకు ఇష్టం లేదని జగన్ అన్నారు. షర్మిల పార్టీపైనే ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. రేపు ఎవరైనా షర్మిల పార్టీ గురించి సీఎం జగన్ను అడిగితే అప్పుడు ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండాలనే జగన్ ఇప్పుడు ఈ విధంగా అని ఉంటారని, దీంతో ఇకపై ఎవరూ ఆ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావనకు తేకుండా ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…