దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో ఓ నూతన రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ జయంతి రోజున ఆమె పార్టీని ప్రకటించారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేశారు. వైఎస్కు నివాళులు అర్పించిన అనంతరం ఆమె హైదరాబాద్కు వచ్చి అధికారికంగా పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు.
అయితే షర్మిల రాజకీయ పార్టీపై ఆమె సోదరుడు, సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలపై జగన్ వ్యాఖ్యలు చేశారు. తాము పొరుగు రాష్ట్రాలతో స్నేహంగా ఉండాలనుకుంటున్నామని తెలిపారు.
ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టడం తమకు ఇష్టం లేదని జగన్ అన్నారు. షర్మిల పార్టీపైనే ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. రేపు ఎవరైనా షర్మిల పార్టీ గురించి సీఎం జగన్ను అడిగితే అప్పుడు ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండాలనే జగన్ ఇప్పుడు ఈ విధంగా అని ఉంటారని, దీంతో ఇకపై ఎవరూ ఆ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావనకు తేకుండా ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…