Anchor : ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తూ ఉండటంతో.. సినిమా సెలబ్రిటీలు, పాపులర్ టీవీ సెలబ్రిటీలు సైతం అభిమానులకు నిత్యం టచ్లో ఉంటున్నారు. తమ లేటెస్ట్ అప్డేట్స్తోపాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు తమ చిన్నప్పటి ఫోటోలను కూడా అప్పుడప్పుడూ షేర్ చేస్తూ చూసేవారిని ఆశ్చర్యానికి లోను చేస్తున్నారు. వారు షేర్ చేసిన ఫోటోలు క్షణాల్లో నెటింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. మన హీరోయిన్స్ మాత్రమే కాదు. మన బుల్లితెర నటులు, పాపులర్ యాంకర్ లు సైతం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎంతో దగ్గరవుతున్నారు.
ఇప్పుడు ప్రస్తుతం ఒక సెలబ్రిటీ పోస్ట్ చేసిన ఒక ఫోటో నెటింట్లో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో చూడ్డానికి ముద్దుగా ఉన్న బూరె బుగ్గల చిన్నది ఎవరో గుర్తుపట్టండి. ఈమె మన తెలుగు టాప్ యాంకర్ లలో ఒకరు. ఎంత గొప్ప కమెడియన్ కైనా తనదైన శైలిలో పంచులు వేస్తూ నోరు మూయిస్తుంది. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడానికి కూడా వెనుకాడదు. ఈమెను గుర్తు పట్టాలంటే మీకు ఇంకో చిన్న క్లూ.. ఈమె అల్లు అర్జున్ చెల్లెలుగా ఒక చిత్రంలో కూడా నటించింది. ఇంకా గుర్తుపట్టలేదా..
ఆవిడే మన మాటల సునామి శ్రీముఖి. శ్రీముఖి తన అందం, అభినయంతో అటు వెండితెర ప్రేక్షకులను, గల గల మాట్లాడే వాక్చాతుర్యంతో ఇటు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, చంద్రిక, జెంటిల్ మ్యాన్, మాస్ట్రో వంటి ఎన్నో చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం శ్రీముఖి.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోళా శంకర్ చిత్రంలో కూడా నటిస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…