Anasuya : యాంకర్ అనసూయ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం వెండితెరపై కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ విధంగా బుల్లితెర వెండితెర పై ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ అభిమానుల సందడి చేస్తోంది.
ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా అనసూయ షేర్ చేసే ఫోటోలు వైరల్ అవడమే కాకుండా పలు వివాదాలకు కూడా కారణమవుతుంటాయి. ఇలా ఈమె ఫోటోలు పలు వివాదాలకు కారణం అయినప్పటికీ అనుసూయ చూసీచూడనట్టు వదిలేయకుండా అందుకు కారణమైన వారికి బాగా కౌంటర్ ఇస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా మరొక ఫోటోని షేర్ చేసింది.
ఈ క్రమంలోనే అనసూయ పిజ్జా తింటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. పిజ్జా తింటున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఇవి వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలపై పలువురు నెటిజన్లు యథావిధిగా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ సినిమాల విషయానికి వస్తే కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాతోపాటు పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…