Anasuya : బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఒకవైపు బుల్లితెరపై మరోవైపు వెండితెరపై అద్భుతమైన అవకాశాలను అందుకుని దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. సోషల్ మీడియా వేదికగా అనసూయ చేసే ఏ పోస్ట్ అయినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా అనసూయ ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే ఈ వీడియోలో తన భర్త భరద్వాజ్ కూడా ఉన్నారు. ఈ వీడియో ద్వారా అనసూయ మాట్లాడుతూ అసలు మగాళ్ళతో పనేంటి అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సోషల్ మీడియా వేదికగా అమ్మాయిల గురించి ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే గట్టిగా స్పందించే అనసూయ ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేసిందేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే అనసూయ మెగాస్టార్ సినిమాలో నటిస్తుస్తోంది. అలాగే పుష్ప ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె పుష్ప 2లో కూడా సందడి చేయబోతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…