Rock Salt : న‌డ‌వ‌లేని వారు సైతం దీన్ని తీసుకుంటే లేచి ప‌రుగెత్తుతారు.. కీళ్లు, న‌డుము, మోకాళ్ల నొప్పులు మాయం..!

Rock Salt : ప్రస్తుతకాలంలో ప్రతి ఒక్కరు వయస్సుతో తేడా లేకుండా 30 దాటిందంటే చాలు.. అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు, అస్థవ్యస్థమైన‌ జీవనశైలి కారణంగా ఆడ, మగ తేడాలేకుండా రోజు రోజుకీ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జనాలు ఉన్న శారీరక సమస్యలు చాలవన్నట్లు కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మరి ఇలాంటి సమస్య నుంచి బయట పడాలంటే ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన ఔషధాలను అందించింది. ఇలా ప్రకృతి అందించిన ఔషధాలలో సైంధవ లవణం కూడా ఒకటి.

మన దేశంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే పదార్థాలలో సైంధవ లవణం ఒకటి. దీనినే మనం రాక్ సాల్ట్ లేదా హిమాలయ‌న్‌ సాల్ట్ అని కూడా పిలుస్తారు. ఈ రాక్ సాల్ట్ హిమాలయాల నుండి లభిస్తుంది. సాధారణ ఉప్పు కంటే సైంధవ లవణం ఎంతో శ్రేష్టమైనదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇది ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, నడుము నొప్పి వంటి సమస్యలతో చాలా మంది నిత్యం బాధపడుతూ ఉంటారు. ఇలా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారికి సైంధవ లవణం చాలా బాగా ఉపయోగపడుతుంది. సాధారణ ఉప్పుకు బదులు సైంధవ లవణం ఉపయోగించుకుంటే చాలా మేలు చేస్తుంది.

Rock Salt

సైంధవ లవణాన్ని నిత్యం ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీరంలో వాత‌, పిత్త‌, కఫ దోషాలు మూడు సమానంగా ఉంటాయి. దీనిలో కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉండటం వలన గుండె సంబంధిత వ్యాధులు మరియు కంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. అంతేకాక ఈ రాతి ఉప్పు శరీరానికి అధిక ఉష్ణోగ్రతను అదుపుచేయడంలో సహాయపడుతుంది. సైంధవ లవణాన్ని రోజూ తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి మంచి నిద్ర పట్టే విధంగా తోడ్పడుతుంది.

కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారికి సైంధవ లవణం మంచి ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు నువ్వుల నూనెను శరీరానికి రాసుకొని సైంధవ లవణంతో కాపడం పెట్టుకోవడం ద్వారా కీళ్లనొప్పుల సమస్యలు తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా అజీర్తి సమస్యతో బాధపడేవారు తులసి ఆకుల రసంలో శొంఠి, పసుపు, సైంధవలవణం కలిపి తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నెలసరి సమస్యలతో బాధపడే మ‌హిళ‌లు వాము మరియు సైంధవ లవణం కలిపి తీసుకుంటే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి. అంతే కాకుండా ఎండు ద్రాక్షను నేతిలో ముంచి సైంధవ లవణంతో కలిపి తింటే జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది. ఇలా దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM