Akhil Akkineni : అక్కినేని అఖిల్ చాలా రోజుల తరువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో హిట్ కొట్టాడు. ఇందులో అఖిల్కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డె నటించింది. అయితే పూజా వల్లే సినిమా హిట్ అయిందని అన్నారు. దీంతో పేరు మొత్తం ఆమెకే వెళ్లింది. కానీ అఖిల్ యాక్టింగ్ అయితే ఇందులో సూపర్బ్గా ఉందని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునేలా అఖిల్ పాత్రను ఇందులో తీర్చిదిద్దారు. అయితే అఖిల్ త్వరలోనే ఏజెంట్గా మన ముందుకు రానున్నాడు. గూఢచారి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అఖిల్ అక్కినేని నటిస్తున్న ఏజెంట్ సినామా ఆగస్టు 12వ తేదీన విడుదల కానుంది. ఆ రోజు భారీ ఎత్తున థియేటర్లలో ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఇందులో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇంకో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ ఇంకా రిలీజ్ కానేలేదు.. అప్పుడే ఓటీటీ ప్లాట్ఫామ్ ఫిక్స్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ హక్కులను కైవసం చేసుకుంది. దీంతో అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.
ఇక అమెజాన్ ప్రైమ్ ఇటీవలే కేజీఎఫ్ 2, సర్కారు వారి పాట హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అఖిల్ ఏజెంట్ సినిమా హక్కులను కూడా పొందింది. ఇక మూవీ ఆగస్టు 12న రిలీజ్ అవుతుంది కనుక సెప్టెంబర్ 12 తరువాత ఏజెంట్ మూవీ ఓటీటీలో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…