Akhanda : నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన అఖండ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రస్తుతం వేగవంతం చేశారు. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుండడంతో నవంబర్ 27 శనివారం సాయంత్రం శిల్పకళావేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లుఅర్జున్ వస్తున్నారు.
తాజాగా అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మరొక ముఖ్య అతిథి రాబోతున్నారు. ఇంతకీ ఆ అతిథి ఎవరు.. అనే విషయానికి వస్తే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన డైరెక్టర్ రాజమౌళి.. బాలయ్య సినిమా అఖండ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ, రాజమౌళి, అల్లు అర్జున్.. ఒకే వేదికపై కనిపించనున్నారని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…