Adivi Sesh : అడివి శేష్ హీరోగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న చిత్రం.. మేజర్. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా అడివి శేష్ నటించి మెప్పించారు. దీంతో మరోసారి మేజర్ సినిమా రూపంలో అడివి శేష్ ప్రేక్షకులను అలరించేందుకు, మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే అడివి శేష్ మేజర్ మూవీని ఫిబ్రవరి 11వ తేదీన వాలెంటైన్స్ వీక్లో రిలీజ్ చేయనున్నారు. కానీ అదే రోజు రవితేజ నటించిన ఖిలాడీ మూవీని విడుదల చేస్తామని చిత్ర యూనిట్ సర్ప్రైజ్ ఇచ్చింది. దీంతో రవితేజతో బాక్సాఫీస్ వద్ద అడివి శేష్ ఫైట్ చేయనున్నాడు.
అయితే మేజర్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది కనుక టాలీవుడ్ ఇండస్ట్రీ బయట ఆ మూవీకి అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారు. రవితేజ మూవీ అవుట్ అండ్ అవుట్ మసాలా ఫిలిం, మేజర్ మూవీ భిన్నంగా ఉంటుంది. కనుక రెండింటికీ పోటీ పెట్టలేమని కూడా అంటున్నారు. అయితే అంతిమంగా బాక్సాఫీస్ వద్ద నడిచే సినిమానే నంబర్ వన్గా నిలుస్తుంది. మరి రెండు మూవీల్లో ఏది హిట్ సాధిస్తుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…