Adivi Sesh : అడివి శేష్ హీరోగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న చిత్రం.. మేజర్. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా అడివి శేష్ నటించి మెప్పించారు. దీంతో మరోసారి మేజర్ సినిమా రూపంలో అడివి శేష్ ప్రేక్షకులను అలరించేందుకు, మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే అడివి శేష్ మేజర్ మూవీని ఫిబ్రవరి 11వ తేదీన వాలెంటైన్స్ వీక్లో రిలీజ్ చేయనున్నారు. కానీ అదే రోజు రవితేజ నటించిన ఖిలాడీ మూవీని విడుదల చేస్తామని చిత్ర యూనిట్ సర్ప్రైజ్ ఇచ్చింది. దీంతో రవితేజతో బాక్సాఫీస్ వద్ద అడివి శేష్ ఫైట్ చేయనున్నాడు.
అయితే మేజర్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది కనుక టాలీవుడ్ ఇండస్ట్రీ బయట ఆ మూవీకి అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారు. రవితేజ మూవీ అవుట్ అండ్ అవుట్ మసాలా ఫిలిం, మేజర్ మూవీ భిన్నంగా ఉంటుంది. కనుక రెండింటికీ పోటీ పెట్టలేమని కూడా అంటున్నారు. అయితే అంతిమంగా బాక్సాఫీస్ వద్ద నడిచే సినిమానే నంబర్ వన్గా నిలుస్తుంది. మరి రెండు మూవీల్లో ఏది హిట్ సాధిస్తుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…