Adi Purush : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది. ప్రభాస్ కు జోడీగా సీతమ్మ పాత్రలో తన షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ను సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసుకున్న సందర్భంలో తన టీమ్ తో కలిసి కృతి సనన్ కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా రాముడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా పౌరాణిక మాగ్నమ్ ఓపస్ లో తెరకెక్కిస్తుండగా.. కృతి సనన్ సీతాదేవిగా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ డెమోన్ కింగ్ లంకేష్ గా అంటే రావణాసురుడిగా నటిస్తున్నారు.
సన్నీ సింగ్ ఈ మూవీలో లక్ష్మణుడి పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 11న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…