Bottu : స్త్రీలు ఎప్పుడు కూడా ఈ ఐదు స్థానాల్లో బొట్టు పెట్టుకోవాలి. అప్పుడు సౌభాగ్యంగా ఉంటారు. కుంకుమని ఎప్పుడూ రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవాలి. పార్వతీ పరమేశ్వరులు ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు పార్వతీ దేవి ఒక స్త్రీ వైధవ్యం పొందకుండా ఎప్పుడూ సౌభాగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ? అని పరమ శివుడిని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్తాడు.
ఈ ఐదు స్థానాలలో స్త్రీ కుంకుమ పెట్టుకుంటే వైధవ్యం పొందదని అంటాడు. మరి ఇక పరమ శివుడు పార్వతితో చెప్పిన విషయాన్ని తెలుసుకుందాం. శివుడు పార్వతితో చెప్పినట్టు మనము కూడా ఆచరిస్తే సౌభాగ్యంగా ఉండవచ్చు. ఎప్పుడూ కూడా ఈ ఐదు చోట్ల కుంకుమ పెట్టుకోవాలట. ముందుగా ఇక్కడ కుంకుమ పెట్టుకోండి. అది పాపిట స్థానం. పాపిట్లో కుంకుమ పెట్టుకుంటే, ఆ స్త్రీ సౌభాగ్యంతో ఉంటుంది.
రెండవ స్థానం కనుబొమ్మలు కలిసే మధ్య స్థానంలో. కనుబొమ్మలు కలిసే మధ్య స్థానంలో కుంకుమ పెట్టుకుంటే సౌభాగ్యంగా ఉండవచ్చు. అలానే మూడో స్థానం కంఠము కింద గుంతగా లోతుగా ఏర్పడే ప్రదేశంలో. అక్కడ కూడా బొట్టుని పెట్టుకోవాలి. స్త్రీ కుంకుమ పెట్టుకునే నాలుగవ ప్రదేశం వక్షస్థలం. ఇక్కడ కుంకుమ పెట్టుకుంటే సౌభాగ్యంగా ఉండచ్చు.
ఐదవది నాభి స్థానం. ఇక్కడ కూడా స్త్రీ కుంకుమ పెట్టుకోవాలట. ఇలా స్త్రీలు ఈ ఐదు స్థానాల్లో కూడా కుంకుమ బొట్టుని స్నానం చేసిన తర్వాత పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన సౌభాగ్యంతో స్త్రీ ఉంటుంది. అటువంటి స్త్రీలకు భర్త ఎప్పుడూ దూరం అవ్వడు. అటువంటి స్త్రీల భర్త మరణించడం అనేది జరగదని, శివుడు పార్వతీ దేవికి చెప్తాడు. కనుక సౌభాగ్యంగా ఉండాలంటే స్త్రీలు ఈ ఐదు చోట్ల కుంకుమ పెట్టుకోవడం మంచిది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…