Tantrika Prayogalu : తరచూ మనకి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వ్యాధుల నివారణ కొరకు కొన్ని రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక వాటిని తెలుసుకుందాం. ఉప్పు రాళ్ళను తీసుకుని వాటిని పట్టు వస్త్రంలో కట్టి, రోగి మెడలో వేస్తే చక్కటి ఫలితం కనపడుతుంది. పడక గదిలో నిద్రించేటప్పుడు దిండుని తూర్పు దిక్కున పెట్టాలి. లేదంటే నాలుగు గురివింద గింజల బరువు గల సునైలా రాయిని, వెండి ఉంగరంలో పొదిగించి ఏదైనా నెలలో శుక్ల పక్షం గురువారం నాడు కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకుంటే, రోగాల నుండి బయటపడొచ్చు.
కొంతమంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. శనివారం నాడు నల్ల గుర్రం నాడా తెచ్చి, దాన్ని చిన్న ఉంగరంగా చేయించి, చిటికెన వేలికి పెట్టుకుంటే ఆ బాధ నుండి బయటపడొచ్చు. కడుపునొప్పి సమస్యతో బాధపడేవాళ్లు, ఉత్తరాభిముఖంగా దర్భాసనం వేసుకు కూర్చోవాలి. కొంచెం కర్పూరం చేతిలో ఉంచుకుని, ఆ కర్పూరాన్ని చూస్తూ 108 సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. తర్వాత ఆ రోగి కర్పూరం తినాలి. కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.
ఒకవేళ కర్పూరం అందుబాటులో లేకపోతే, ఒక పాత్రలో నీళ్ళని ఉంచి, పంచాక్షరి మంత్రాన్ని జపించి, ఆ నీటిని తాగించినా సరిపోతుంది. చెవి నొప్పితో బాధపడే వాళ్ళు, ఉదయం లేవగానే సూర్యభగవానుడిని ప్రార్థించి, ఉత్తరాభిముఖంగా కూర్చుని ప్రాణాయామం చేయాలి. ఆ తర్వాత వాసుదేవాయ మంత్రాన్ని గట్టిగా చదువుకోవాలి. ఐదు సార్లు ఇలా మంత్రాన్ని చదువుకుంటూ చెవులను శుభ్రం చేసుకుంటే, చెవి నొప్పి సమస్య నుండి బయటపడొచ్చు.
అదే నడుము నొప్పి సమస్య ఉన్నట్లయితే, సూర్యుడు అస్తమించేటప్పుడు సూర్యుడికి ఎదురుగా నిలబడి శరీరంలో నొప్పి ఉన్నచోట వేపకొమ్మతో రాస్తూ ఓం భైరవాయ నమః మంత్రాన్ని చదువుకోవాలి. తర్వాత కొమ్మని బావిలో కానీ లేదంటే చెరువులో కానీ వదిలేయాలి. గుండెపోటు సమస్య ఉన్నట్లు జాతకం ద్వారా తెలిస్తే ఏకముఖి, పంచముఖి లేదా నవముఖి రుద్రాక్షని ధరించండి. ఆదివారం ఉపవాసం చేయండి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. ఇలా ఈ సమస్యల నుండి బయటకి రావచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…