Noodles : ప్రస్తుతం నడుస్తున్నది ఫాస్ట్ యుగం. ఈ వేగవంతమైన టెక్నాలజీ జనరేషన్లో ప్రతిది చాలా స్పీడ్గా అయిపోతుంది. ప్రజలు అన్ని పనులు వేగంగా కావాలని చూస్తున్నారు. అన్నింటా వేగం పెరిగింది. టెక్నాలజీ కూడా అంతే వేగంగా మారుతోంది. అందుకనే ఆహారం విషయంలోనూ ప్రజలు వేగాన్ని కోరుకుంటున్నారు. సరిగ్గా 1 గంటపాటు కూర్చుని తినేందుకు కూడా సమయం కేటాయించడం లేదు. దీంతో ఫాస్ట్ఫుడ్కు అలవాటు పడిపోతున్నారు. ఫలితంగా ఆరోగ్యం దెబ్బ తింటోంది. ఇలా ఆరోగ్యం దెబ్బ తినేందుకు కారణం అవుతున్న వాటిల్లో నూడుల్స్ కూడా ఒకటి.
నూడుల్స్ ను చాలా స్పీడ్గా తయారు చేయవచ్చు. వీటిని బ్రేక్ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్లోనూ తినవచ్చు. అందుకనే వాటికి అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది. త్వరగా తయారు చేయవచ్చు, ఫాస్ట్గా తినవచ్చు. అందుకనే చాలా మంది నూడుల్స్ను తింటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో రెడీ టు ఈట్ నూడుల్స్ కూడా వచ్చాయి. అందులో కాస్త వేడి నీళ్లు జోడిస్తే చాలు ఆ నూడుల్స్ రెడీ అయిపోతాయి. వాటిని తినవచ్చు. అయితే ఇలాంటి నూడుల్స్ వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రెడీ టు ఈట్ లేదా ఇతర ఇన్స్టంట్ నూడుల్స్ను తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పేరుకుపోతాయి. దీంతో కిడ్నీలపై భారం పడుతుంది. దీర్ఘకాలంలో ఇది కిడ్నీల ఫెయిల్యూర్కు దారి తీయవచ్చు. అలాగే దీని వల్ల కిడ్నీ స్టోన్లు ఏర్పడే చాన్స్ కూడా ఉంటుంది. నూడుల్స్లో ఆగ్జలేట్స్ కలుపుతారు. ఇవి మన శరీరంలో క్యాల్షియంతో కలిసి స్టోన్లను ఏర్పడేలా చేస్తాయి. అలాగే నూడుల్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు కలిపే మోనోసోడియం గ్లూటమేట్ (ఎంఎస్జీ) మన ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ముఖ్యంగా దీంతో కిడ్నీ స్టోన్లు ఏర్పడే చాన్స్ ఉంటుంది. అలాగే హైబీపీ పెరిగి గుండె పోటు కూడా రావచ్చు. కనుక నూడుల్స్ను అతిగా తింటున్నవారు జాగ్రత్తగా ఉండాల్సిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…