Cheese And Butter : చాలా మంది ప్రస్తుత తరుణంలో చీజ్ లేదా బటర్ను తింటున్నారు. వీటిని ఉదయం బ్రేక్ఫాస్ట్లు మొదలుకొని రాత్రి చేసే డిన్నర్ వరకు అనేక రకాల వంటల్లో వాడుతున్నారు. ఇక బేకరీ ఐటమ్స్లో వీటిని తప్పక వాడుతారు. అయితే ఈ రెండింటినీ ఎక్కువగా తింటున్నవారికి ఐసీఎంఆర్ చేదువార్త చెప్పింది. ఎందుకంటే ఈ రెండింటినీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ ఒక ప్రకటన విడుదల చేసింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ జాబితాలో చీజ్, బటర్ చేరడం వల్ల ఇక అవి ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచివి కావని వైద్యులు చెబుతున్నారు.
ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకు బయట లభించే రెడీ టు ఈట్ ఫుడ్స్ అన్నమాట. నిల్వ చేసిన ఆహారాలు, చిప్స్, కుకీస్, స్వీట్లు వంటివి ఈ జాబితాకు చెందుతాయి. అయితే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇంకా ఎక్కువగా ప్రాసెస్ చేయబడినవని అర్థం. ఇవి ప్రాసెస్డ్ ఫుడ్స్ కన్నా మిక్కిలి హానికరమైనవని అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ను అసలు తినకూడదు. తింటే అనేక దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పరాటా, పిజ్జా, పఫ్స్, పేస్ట్రీలు, కేకులు వంటి అనేక బేకరీ ఐటమ్స్లో బటర్, చీజ్ వాడుతారు. కనుక ఈ పదార్థాలను తినడం అసలు ఇంక ఏమాత్రం మంచిది కాదు. కనుక వీటిని ఎక్కువగా తింటున్నవారు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక చీజ్, బటర్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…