Cheese And Butter : చాలా మంది ప్రస్తుత తరుణంలో చీజ్ లేదా బటర్ను తింటున్నారు. వీటిని ఉదయం బ్రేక్ఫాస్ట్లు మొదలుకొని రాత్రి చేసే డిన్నర్ వరకు అనేక రకాల వంటల్లో వాడుతున్నారు. ఇక బేకరీ ఐటమ్స్లో వీటిని తప్పక వాడుతారు. అయితే ఈ రెండింటినీ ఎక్కువగా తింటున్నవారికి ఐసీఎంఆర్ చేదువార్త చెప్పింది. ఎందుకంటే ఈ రెండింటినీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ ఒక ప్రకటన విడుదల చేసింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ జాబితాలో చీజ్, బటర్ చేరడం వల్ల ఇక అవి ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచివి కావని వైద్యులు చెబుతున్నారు.
ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకు బయట లభించే రెడీ టు ఈట్ ఫుడ్స్ అన్నమాట. నిల్వ చేసిన ఆహారాలు, చిప్స్, కుకీస్, స్వీట్లు వంటివి ఈ జాబితాకు చెందుతాయి. అయితే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇంకా ఎక్కువగా ప్రాసెస్ చేయబడినవని అర్థం. ఇవి ప్రాసెస్డ్ ఫుడ్స్ కన్నా మిక్కిలి హానికరమైనవని అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ను అసలు తినకూడదు. తింటే అనేక దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పరాటా, పిజ్జా, పఫ్స్, పేస్ట్రీలు, కేకులు వంటి అనేక బేకరీ ఐటమ్స్లో బటర్, చీజ్ వాడుతారు. కనుక ఈ పదార్థాలను తినడం అసలు ఇంక ఏమాత్రం మంచిది కాదు. కనుక వీటిని ఎక్కువగా తింటున్నవారు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక చీజ్, బటర్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…