Death : నేటి ఆధునిక యుగంలోనూ పురాణాలు, వేదాలు, శాస్త్రాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. వాటిల్లో రాసిన విషయాలను నమ్మేవారు కూడా చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలోనే మనం ఈ సృష్టిలో ఏ పని చేసినా దానిపై కర్మ ఆధార పడి ఉంటుందని అవే పురాణాలు చెబుతున్నాయి. అలాగే మన కర్మ ప్రకారమే మనకు ఎప్పటికైనా మరణం వస్తుంది. కానీ మనకు మరణం వచ్చే ముందు పలు సంకేతాలు, సూచనలు కనిపిస్తాయట. దీంతో మనకు మరణం కచ్చితంగా వస్తుందట. అలా పలు శాస్త్రాలే చెబుతున్నాయి. మరి ఏయే సంకేతాలు, సూచనలు కనిపిస్తే.. మనకు మరణం సంభవిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఆకాశంలో ఉండే పోల్ స్టార్ను ఎవరైనా చూడలేకపోతే వారు అదే సంవత్సరంలో చనిపోతారట. అలా అని పలు గ్రంథాలు చెబుతున్నాయి. ఉదయం పూట సూర్యున్ని సరిగ్గా చూడలేని వారు 11 నెలల్లో చనిపోతారట. ఒక వ్యక్తి ఇసుక మీద నడిచినప్పుడు అతని పాదాల ముద్రలు ఇసుకపై సరిగ్గా పడకపోతే అప్పుడు ఆ వ్యక్తి 7 నెలల్లో చనిపోతాడట. ఒక వ్యక్తి తలపై రాబందు లేదా కాకి కూర్చుంటే ఆ వ్యక్తి చాలా త్వరగా చనిపోతాడని తెలుసుకోవాలి. కనీసం 6 నెలల్లో ఇలాంటి వ్యక్తులు చనిపోతారట. ఎవరైనా ఒక వ్యక్తికి చెందిన రూపం చుట్టూ ఉన్న దుమ్ము లేదా మేఘాల్లో కనిపిస్తే ఆ వ్యక్తి 4 నుంచి 5 నెలల్లో చనిపోతాడట.
వర్షం పడుతున్నప్పుడు మేఘాలు ఢీకొంటే వచ్చే మెరుపులను ఎవరైనా చూడలేకపోతే అలాంటి వ్యక్తి 2 , 3 నెలల్లోనే చనిపోతాడట. ఒక వ్యక్తి స్నానం చేశాక వెంటనే అతని కాళ్లు కడుక్కుంటే.. పాదాలు త్వరగా ఎండిపోతే అలాంటి వ్యక్తి 10 రోజుల్లోనే చనిపోయేందుకు అవకాశం ఉంటుందట. దీపాన్ని ఆర్పినప్పుడు దాని పొగ నుంచి వచ్చే వాసనను ఎవరైనా గ్రహించలేకపోతే వారు కూడా త్వరగా చనిపోతారట. ఈ విషయాలను పలు పురాణ గ్రంథాల్లో వివరించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…