Chanakya Niti : ఒక్కొక్కరి స్వభావం ఒక్కోలా ఉంటుంది. అందరి స్వభావం, తీరు ఒకేలా ఉండదు. అయితే, కొంతమంది వ్యక్తులతో ఉండడం కంటే, వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిదని చాణక్య అన్నారు. చాణక్య, మనకి సంబంధించిన చాలా విషయాలను ఎంతో చక్కగా వివరించడం జరిగింది. చాణక్య చెప్పినట్లు చేస్తే, జీవితంలో అస్సలు బాధలే ఉండవు. ఆచార్య చాణక్య కొంతమంది వ్యక్తులతో దూరంగా ఉండాలని చెప్పారు. ఇటువంటి వ్యక్తులతో దూరంగా లేకపోతే ఎన్నో కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుందట. ఆచార్య చాణక్య చెప్పిన విషయాలను ఇప్పుడు చూద్దాం.
అత్యాశ, స్వార్థపరుడు నుండి దూరంగా ఉండాలని చాణక్య అన్నారు. ఇటువంటి వాళ్ళు వారి సొంత ప్రయోజనాలకి మాత్రమే వాడుకుంటారు. తర్వాత ఇతరులని బాధపడతారు. కాబట్టి, అత్యాశ, స్వార్థపరులకు దూరంగా ఉండాలి. అలానే, చాణక్య చెప్పినదని ప్రకారం నీతి నిజాయితీ లేని వ్యక్తులకి దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళకి దూరంగా లేకపోతే మనమే బాధపడాలి. నీతి నిజాయితీ లేని వాళ్ళతో స్నేహం చేయడం వలన, ఎంతటి ద్రోహం చేయడానికి అయినా వాళ్ళు ఆలోచించరు. ఎప్పుడైనా వాళ్ళు దాడి చేయొచ్చు.
అలానే, సోమరి, ఆశయం లేని వాళ్ళకి కూడా దూరంగానే ఉండాలి. జీవితంలో ఎలాంటి ఆశయం లేని వారు, సోమరితనం ఉన్నవాళ్లు పైకి రాలేరు. వాళ్లతో స్నేహం చేస్తే ఎప్పుడూ నష్టమే కలుగుతుంది అని చాణక్య చెప్పారు. కోపం ఉన్న వాళ్లకి కూడా దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళకి దగ్గరగా ఉంటే కూడా ప్రమాదమే అని చాణక్య అన్నారు.
అలానే, హింస చేసే వాళ్ళకి కూడా దూరంగా ఉండాలి. ఇలా ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్లకి దూరంగా ఉండాలి. లేదంటే, అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి. సమస్యలు వస్తాయి. చూశారు కదా చాణక్య చెప్పిన ముఖ్యమైన విషయాలని, కచ్చితంగా వీటిని ఆచరించండి లేదంటే మీరే ఇబ్బందుల్లో పడతారు. అనవసరంగా ఇతరులు కారణంగా మీరు మోసపోతారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…