Chanakya Niti : ఆచార్య చాణక్యుడు… భారత సామ్రాజ్య స్థాపనలో ఆయనపాత్ర చాలా కీలకం. ఆచార్య చాణక్యుడుని కౌటిల్య మరియు విష్ణుగుప్త అని కూడా అంటారు. మౌర్య సామ్రాజ్యం యొక్క రాజైన చంద్రగుప్త మౌర్య యొక్క అత్యంత విశ్వసనీయ సలహాదారుడిగా మరియు మంత్రిగా చాణక్యుడు పరిగణించబడ్డాడు. చాణక్యుడు తన శాస్త్రీయ గ్రంథాల ద్వారా జీవితానికి సంబంధించిన అనేక ముఖ్య సూత్రాలను చాలా చక్కగా వివరించాడు. నేటికి ప్రజలు చాణక్యుడి విధానాలను అనుసరిస్తూ విజయాలు సాధిస్తున్నారు. ఇక చాణక్యుడు నరకంలో బాధించబడి ఆ తరువాత భూమిపై జన్మించిన వారిని వారి అలవాట్లను బట్టి మనం చాలా సులభంగా గుర్తించవచ్చని కూడా చెప్పారు.
అలాంటి వ్యక్తులు ఎక్కువగా చెడు అలవాట్లు కూడా కలిగి ఉంటారని కూడా అతను చెప్పాడు. ఇలా నరకంలో బాధింపబడి మరలా భూమిపై జన్మించిన వారిని ఎలా గుర్తించాలి.. దీని గురించి చాణక్యుడు ఏం చెప్పాడో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడి విధానంలో వ్యక్తి యొక్క గుణాలు, అలవాట్లు, లోపాల గురించి ప్రత్యేక శ్రద్ద చూపించబడింది. అలాగే చాణక్యుడి ప్రకారం చాలా మంది నరకం నుండి వచ్చి భూమిపై జన్మించిన వారే. నరకం యొక్క బాధను అనుభవించి భూమిపై జన్మించిన వారిని వారి లోపాలను బట్టి గుర్తించవచ్చు. వారి మాటలు ఎప్పుడూ చేదుగా ఉంటాయి. అలాగే వారు ఎవరితో కూడా అంత ఎక్కువగా కలిసి ఉండరు. అలాగే వారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండరు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో కూడా చక్కగా కలిసి ఉండరు.
వారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు కూడా. ఇక చాణక్యుడి నీతిశాస్త్రం ప్రకారం ఏడవ అధ్యాయం 16 వ శ్లోకంలో స్వర్గ సుఖాన్ని అనుభవించి భూమిపై జన్మించిన వారి లక్షణాల గురించి కూడా చెప్పబడింది. ఆచార్య చాణక్యుడి ప్రకారం స్వర్గ సుఖాన్ని అనుభవించి భూమిపై జన్మించిన వారి మాటలు ఎప్పుడూ తియ్యగా ఉంటాయి. వారు దానధర్మాలు కూడా ఎక్కువగా చేస్తారు. అలాగే దేవున్ని కూడా ఎక్కువగా పూజిస్తారు. అందరితో కలిసి మెలిసి సంతోషంగా జీవిస్తారు. ఈ విధంగా వారి లక్షణాలను బట్టి వారు స్వరంలో జీవించి మరలా జన్మించారా.. లేదా నరకంలో జీవించి భూమిపై మరలా జన్మించారా అన్న వివరాలను మనం సులభంగా తెలుసుకోవచ్చని చాణక్యుడు తెలియజేసాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…