Chanakya Niti : ఆచార్య చాణక్యుడు… భారత సామ్రాజ్య స్థాపనలో ఆయనపాత్ర చాలా కీలకం. ఆచార్య చాణక్యుడుని కౌటిల్య మరియు విష్ణుగుప్త అని కూడా అంటారు. మౌర్య సామ్రాజ్యం యొక్క రాజైన చంద్రగుప్త మౌర్య యొక్క అత్యంత విశ్వసనీయ సలహాదారుడిగా మరియు మంత్రిగా చాణక్యుడు పరిగణించబడ్డాడు. చాణక్యుడు తన శాస్త్రీయ గ్రంథాల ద్వారా జీవితానికి సంబంధించిన అనేక ముఖ్య సూత్రాలను చాలా చక్కగా వివరించాడు. నేటికి ప్రజలు చాణక్యుడి విధానాలను అనుసరిస్తూ విజయాలు సాధిస్తున్నారు. ఇక చాణక్యుడు నరకంలో బాధించబడి ఆ తరువాత భూమిపై జన్మించిన వారిని వారి అలవాట్లను బట్టి మనం చాలా సులభంగా గుర్తించవచ్చని కూడా చెప్పారు.
అలాంటి వ్యక్తులు ఎక్కువగా చెడు అలవాట్లు కూడా కలిగి ఉంటారని కూడా అతను చెప్పాడు. ఇలా నరకంలో బాధింపబడి మరలా భూమిపై జన్మించిన వారిని ఎలా గుర్తించాలి.. దీని గురించి చాణక్యుడు ఏం చెప్పాడో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడి విధానంలో వ్యక్తి యొక్క గుణాలు, అలవాట్లు, లోపాల గురించి ప్రత్యేక శ్రద్ద చూపించబడింది. అలాగే చాణక్యుడి ప్రకారం చాలా మంది నరకం నుండి వచ్చి భూమిపై జన్మించిన వారే. నరకం యొక్క బాధను అనుభవించి భూమిపై జన్మించిన వారిని వారి లోపాలను బట్టి గుర్తించవచ్చు. వారి మాటలు ఎప్పుడూ చేదుగా ఉంటాయి. అలాగే వారు ఎవరితో కూడా అంత ఎక్కువగా కలిసి ఉండరు. అలాగే వారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండరు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో కూడా చక్కగా కలిసి ఉండరు.
వారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు కూడా. ఇక చాణక్యుడి నీతిశాస్త్రం ప్రకారం ఏడవ అధ్యాయం 16 వ శ్లోకంలో స్వర్గ సుఖాన్ని అనుభవించి భూమిపై జన్మించిన వారి లక్షణాల గురించి కూడా చెప్పబడింది. ఆచార్య చాణక్యుడి ప్రకారం స్వర్గ సుఖాన్ని అనుభవించి భూమిపై జన్మించిన వారి మాటలు ఎప్పుడూ తియ్యగా ఉంటాయి. వారు దానధర్మాలు కూడా ఎక్కువగా చేస్తారు. అలాగే దేవున్ని కూడా ఎక్కువగా పూజిస్తారు. అందరితో కలిసి మెలిసి సంతోషంగా జీవిస్తారు. ఈ విధంగా వారి లక్షణాలను బట్టి వారు స్వరంలో జీవించి మరలా జన్మించారా.. లేదా నరకంలో జీవించి భూమిపై మరలా జన్మించారా అన్న వివరాలను మనం సులభంగా తెలుసుకోవచ్చని చాణక్యుడు తెలియజేసాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…