Turmeric Side Effects : పురాతన కాలం నుండి, పసుపు కి ఉన్న విశిష్టత ఇంతా అంతా కాదు. పసుపు ని వంటల్లో వాడడం మొదలు ఔషధాలలో ఇలా రకరకాల వాటి కోసం, మనం పసుపుని వాడుతూ ఉంటాము. ఈరోజుల్లో, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, పూర్వీకులు పాటించే పద్ధతుల్ని కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా, పసుపుని ఎక్కువగా వాడుతున్నారు. సరైన మోతాదులో తీసుకుంటే, ఏ సమస్యలు ఉండవు. కానీ, పసుపుని మోతాదుకు మించి వాడినట్లయితే, కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. పసుపులో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి.
వాటికోసం, ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. మార్కెట్లో దొరికే పసుపు కంటే కూడా, పసుపు కొమ్ములను పొడి చేసుకుని వాడితే మంచిది. వీటి వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. పసుపును సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి. అదే మీరు మోతాదుకి మించి తీసుకున్నట్లయితే, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. ఎక్కువగా పసుపుని వాడడం వలన, ఎలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంది. పిత్తాశయం పనితీరు మందగించి, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
అలానే, రక్తస్రావం సమస్యలు ఉన్నట్లయితే, పసుపును తీసుకుంటే, ఈ సమస్య ఎక్కువవుతుంది. కాలేయం పనితీరు మందికించి, పచ్చకామెర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. పసుపుని ఎక్కువగా వాడడం వలన, కొంతమందిలో చర్మం పై దద్దుర్లు, దురద వంటివి కలుగుతాయి. గర్భధారణ సమయంలో కూడా, పసుపుని తీసుకోవడం మంచిది కాదు. పిండంపై ప్రభావం చూపుతుంది.
శరీరంలో పసుపు మోతాదు ఎక్కువ అయితే, రక్తంలో ఉండే తెలుపు, ఎరుపు రక్త కణాలకి ఈ ముప్పు కలుగుతుంది. పసుపులోని కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. రక్తాన్ని పల్చగా మారుస్తుంది. పసుపుని ఎక్కువగా తీసుకోవడం వలన, రక్తం పలుచగా మారిపోతుంది. పసుపు ఎక్కువ తీసుకుంటే గ్యాస్టిక్ సమస్యలు కూడా వస్తాయి. డయేరియా, మలబద్ధకం వంటి సమస్యలు కలుగుతాయి. రోజుకి రెండు గ్రాముల కి మించి పసుపును తీసుకోవద్దు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…