Touch Me Not Plant Root Powder : ప్రస్తుత తరుణంలో చాలా మంది పురుషులు శృంగార పరంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చాలా మందికి అంగస్తంభన అనేది పెద్ద సమస్యగా మారింది. దీంతో పడక గదిలో నీరుకారిపోతుంటారు. ఈ సమస్యకు ఏం చేయాలో.. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు. అయితే ఇందుకు ఓ చిట్కా ఉంది. దాన్ని ఉపయోగిస్తే చాలు.. ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. దీంతో పురుషులు పడక గదిలో రెచ్చిపోవడం ఖాయం అని ఆయుర్వేదం చెబుతోంది. ఇంతకీ ఆ చిట్కా ఏమిటి.. ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన చుట్టూ పరిసరాల్లో ముట్టుకుంటే ముడుచుకుపోయే ఆకులు కలిగిన మొక్క పెరుగుతూ ఉంటుంది గమనించారు కదా. దాన్నే అత్తిపత్తి మొక్క లేదా ఇంగ్లిష్లో టచ్ మి నాట్ అని పిలుస్తారు. అయితే ఈ మొక్కకు చెందిన వేర్ల పొడి మనకు మార్కెట్లో లభిస్తుంది. దీన్ని రోజూ 18 గ్రాముల మోతాదులో 12 రోజుల పాటు తీసుకుంటే పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు 25 శాతం వరకు పెరిగాయని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. కనుక ఈ మొక్క వేర్ల పొడిని తీసుకుంటే పురుషులు తమకు వచ్చే శృంగార సమస్యలను సులభంగా తగ్గించుకోవచ్చు.
ఇక అత్తిపత్తి వేర్ల పొడిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రోజుకు 18 గ్రాముల పొడిని తీసుకుని దాన్ని నీటిలో వేసి మరిగించి కషాయం చేయాలి. అందులో తేనె కలుపుకుని తాగాలి. రోజుకు ఒకసారి తాగితే చాలు.. వారం రోజుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. ఇక నెల రోజుల పాటు తాగితే చెప్పుకోదగిన ఫలితం కనిపిస్తుంది. దీంతో పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అంగస్తంభన సమస్య నుంచి బయట పడతారు. అలాగే వీర్యం ఉత్పత్తి పెరుగుతుంది. వీర్య కణాలు చురుగ్గా కదులుతాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. ఇలా అత్తిపత్తి మొక్క వేర్ల పొడితో పురుషులు లాభాలను పొందవచ్చు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…