Heart Attack : ఈరోజుల్లో చాలామంది, అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా, హృదయ సంబంధిత సమస్యలతో, చాలామంది సఫర్ అవుతున్నారు. హృదయ సమస్యలు ఏమి లేకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం పూట, వీటిని తీసుకుంటే హార్ట్ ఎటాక్ రాదు. చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది.. ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలను ఇప్పుడు మనం చూద్దాం.
ఈరోజుల్లో చాలామంది, ఆహారం తీసుకునే విధానంలో తప్పులు చేస్తున్నారు. జంక్ ఫుడ్ వంటి వాటిని ఎక్కువగా తింటున్నారు. అలానే, వ్యాయామం చేయడం కూడా చాలామంది మానేశారు. చాలామంది, ఈరోజుల్లో అన్నం తినడం కూడా మానేశారు. పైగా ఫ్యాట్ ఉండే వాటిని తినట్లేదు. కేవలం ప్రోటీన్ మాత్రమే తీసుకుంటున్నారు. ప్రోటీన్ ఎక్కువగా మనకి మాంసాహారం ద్వారా దొరుకుతుంది. అలానే గుడ్లు కూడా ప్రోటీన్ ఉంటుందని, చాలామంది తింటూ ఉంటారు. శాకాహారులు ఏం చెయ్యాలి..? వాళ్లకి కూడా ఎక్కువ ప్రోటీన్ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయి.
వేరుశనగ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అన్నిటికంటే కూడా, వేరుశనగలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సోయాలో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. రాజ్మాలో కూడా, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఈ మూడిట్లో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి, శాఖాహారులు ప్రోటీన్ ఎక్కువ వుండే, ఆహార పదార్థాలను తీసుకోవాలంటే, ఈ మూడు తీసుకోవచ్చు. అన్నం తీసుకోకుండా అన్నానికి బదులుగా, క్యాలరీలు అంతే సమానంగా ఉండే వాటిని మనం తీసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చు.
ఇలా అన్నం మానేసి, కొలెస్ట్రాల్ని తగ్గించుకుని మనం శక్తి పొందవచ్చు. అయితే కావాల్సిన శక్తి అన్నం కాకుండా అన్నానికి బదులుగా ప్రోటీన్ ద్వారా పొంది, ఆరోగ్యంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచించారు. కాబట్టి, కొలెస్ట్రాల్ పెరిగి పోతోందన్నా, లేదంటే హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలన్నా వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. అన్నం మానేసి, క్యాలరీలు పొందాలని ఎనర్జీని పొందాలని అనుకునే వాళ్ళు వీటిని తీసుకోవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…