Tooth Decay : ఎలా అయితే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలో.. అలానే మన పంటి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. పంటి ఆరోగ్యం దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. పంటి ఆరోగ్యం కోసం కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పంటి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తే అనవసరంగా రకరకాల పంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ రోజుల్లో చాలా మందికి రకరకాల పంటి సమస్యలు వస్తుండడంతో డెంటిస్టుల దగ్గరికి వెళ్లి రకరకాల ట్రీట్మెంట్లను చేయించుకుంటున్నారు. దంత క్షయం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి.. అనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు ఈరోజు చెప్పారు. మరి ఇక దాని గురించి చూసేద్దాం.
రెండు పూటలా కూడా పళ్ళు తోముకుంటే పంటి సమస్యలు రావు. అలానే దంత క్షయానికి కారణం అయ్యే, కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. కానీ చాలా మంది తెలిసి కూడా కొన్ని తప్పుల్ని చేస్తూ ఉంటారు. ఈ పొరపాటులని అసలు చేయకుండా చూసుకోవాలి. చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, మైదాతో చేసిన ఆహార పదార్థాలు వంటివి తీసుకోకూడదు.
ఇలాంటివి తీసుకోవడం వలన దంత క్షయం సమస్య వస్తుంది. రోజుకి ఎన్ని సార్లు బ్రష్ చేసినా కూడా దీనిని ఆపలేరు. కానీ ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మాత్రం, కచ్చితంగా ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. దంత క్షయం కాకుండా ఉండడానికి చెరుకును తీసుకోవడం మంచిది. చెరుకులో చక్కటి గుణాలు ఉంటాయి. చెరుకుని తీసుకుంటే, ఇలాంటి సమస్యలు కలగవు. చెరుకు రసంతో పాటుగా చెరుకు ముక్కల్ని కూడా మీరు తీసుకోవచ్చు.
కొన్ని చెరుకు ముక్కల్ని రోజూ తీసుకుంటే ఈ బాధ ఉండదు. రోజూ రాత్రి డిన్నర్ తర్వాత ఫ్రూట్స్, డ్రైఫ్రూట్స్ ని మీరు తీసుకుంటే దానితో పాటుగా కొన్ని చెరుకు ముక్కల్ని కూడా తీసుకోండి. దాంతో దంత క్షయం అవదు. రాత్రిపూట నాలుగైదు చెరుకు ముక్కల్ని తినడం వలన నోరు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇలా మీరు పళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…