జీడిపప్పు.. దీన్నే కాజు అని కూడా అంటారు. ఇవి సాలిడ్గా ఉంటాయి. మృదువుగా చక్కని రుచిని కలిగి ఉంటాయి. వీటిని వంటల్లో వేస్తుంటారు. మసాలా వంటకాలతోపాటు స్వీట్లలోనూ జీడిపప్పును వేస్తుంటారు. దీంతో వాటికి చక్కని రుచి వస్తుంది. జీడిపప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తింటే ఎంతో శక్తి లభిస్తుంది. అయితే జ్ఞాపకశక్తి పెరగాలని చూసే వారు, మెదడు యాక్టివ్గా చురుగ్గా మారాలని అనుకునే వారు ఈ పప్పును ఉదయం పరగడుపునే తినాల్సి ఉంటుంది.
4 జీడిపప్పును ఉదయం పరగడుపున తినాలి. తరువాత వెంటనే ఒక టీస్పూన్ తేనెను తీసుకోవాలి. ఇలా 1 నెలలో 15 రోజుల పాటు చేయాలి. 15 రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్లీ 15 రోజులు చేయాలి. దీంతో మెదడు కణాలకు శక్తి లభిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత రెట్టింపవుతుంది. మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది.
జీడిపప్పును అలా పరగడుపున తినడం వల్ల మెమొరీ పవర్ పెరగడమే కాదు, జీర్ణాశయంలో యాసిడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. అసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉన్నవారు ఇలా తినడం మంచిది. దీంతోపాటు శరీరంలో పీహెచ్ స్థాయిలు తగ్గుతాయి. జీడిపప్పులో ఉండే అనేక రకాల బి విటమిన్లు మెమొరీ పవర్ను పెంచుతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…