జీడిపప్పు.. దీన్నే కాజు అని కూడా అంటారు. ఇవి సాలిడ్గా ఉంటాయి. మృదువుగా చక్కని రుచిని కలిగి ఉంటాయి. వీటిని వంటల్లో వేస్తుంటారు. మసాలా వంటకాలతోపాటు స్వీట్లలోనూ జీడిపప్పును వేస్తుంటారు. దీంతో వాటికి చక్కని రుచి వస్తుంది. జీడిపప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తింటే ఎంతో శక్తి లభిస్తుంది. అయితే జ్ఞాపకశక్తి పెరగాలని చూసే వారు, మెదడు యాక్టివ్గా చురుగ్గా మారాలని అనుకునే వారు ఈ పప్పును ఉదయం పరగడుపునే తినాల్సి ఉంటుంది.
4 జీడిపప్పును ఉదయం పరగడుపున తినాలి. తరువాత వెంటనే ఒక టీస్పూన్ తేనెను తీసుకోవాలి. ఇలా 1 నెలలో 15 రోజుల పాటు చేయాలి. 15 రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్లీ 15 రోజులు చేయాలి. దీంతో మెదడు కణాలకు శక్తి లభిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత రెట్టింపవుతుంది. మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది.
జీడిపప్పును అలా పరగడుపున తినడం వల్ల మెమొరీ పవర్ పెరగడమే కాదు, జీర్ణాశయంలో యాసిడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. అసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉన్నవారు ఇలా తినడం మంచిది. దీంతోపాటు శరీరంలో పీహెచ్ స్థాయిలు తగ్గుతాయి. జీడిపప్పులో ఉండే అనేక రకాల బి విటమిన్లు మెమొరీ పవర్ను పెంచుతాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…