Nerves Weakness : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యకరమైన చిట్కాలని పాటిస్తూ ఉంటారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. నరాల బలహీనత సమస్యతో కూడా, ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. నరాల బలహీనత అనేది చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈ సమస్య ఉంటే కాళ్లు చేతులు వణికిపోవడం, మాట్లాడే క్రమంలో కళ్ళ నుండి నీళ్లు కారడం, ఎప్పుడైనా అనుకొని సంఘటనని చూసినా, విన్నా గుండె దడ రావడం, బరువు లేని వస్తువుల్ని మోయడం కూడా కష్టంగా అనిపించడం, ఇలా ఈ సమస్య ఉన్న వాళ్ళలో కలుగుతూ ఉంటాయి.
ఏమైనా రాయాలంటే కూడా చేతులు వణికిపోతూ ఉంటాయి. ఇలా, పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నరాల బలహీనత కారణంగా ఏ పని చేయలేక తొందరగా అలిసిపోతుంటారు. వయసు పెరిగే కొద్దీ నరాల బలహీనత సమస్య వస్తూ ఉంటుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే, ఈ సమస్య నుండి బయట పడిపోవచ్చు.
సాధారణంగా నరాల బలహీనత రాగానే, చాలామంది టాబ్లెట్లు లేదంటే రకరకాల మందులు వాడుతూ ఉంటారు. ఇంట్లోనే ఇలా మనం ఈ సమస్యకి చెక్ పెట్టవచ్చు. ఈ పొడిని తీసుకుంటే, ఈ సమస్య తగ్గిపోతుంది. ఒక మిక్సీ జార్లో ఐదు స్పూన్లు పుచ్చకాయ గింజలు వేయండి. అలానే ఐదు స్పూన్లు అవిసె గింజల్ని వేయండి.
రెండు బిర్యాని ఆకుల్ని వేసేయండి. దాల్చిన చెక్క, మిరియాలు, 10 వాల్నట్స్, 3 చిన్న పటిక బెల్లం ముక్కలు వేసుకోండి. మెత్తగా పొడి చేసుకోండి. ఈ పొడిని ఫ్రిజ్లో పెట్టుకుంటే, 15 రోజులు వరకు నిల్వ ఉంటుంది. పాడైపోదు. ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదంటే నీళ్లల్లో అర స్పూన్ పొడి కలిపి తాగితే సరిపోతుంది. నరాల బలహీనత ఈజీగా తగ్గిపోతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…