Jojoba Oil For Beauty : చాలామంది తెల్లగా రావాలని, అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా చేశారంటే అందంగా మీ ముఖం మారిపోతుంది. కాంతివంతంగా తయారవుతుంది. ఎంత నల్లగా ఉన్న వాళ్ళైనా సరే, చిన్న చిట్కా తో తెల్లగా మారిపోవచ్చు. ఈ రెండింటిని వాడడం ద్వారా మీ చర్మం తెలుపు రంగులోకి వచ్చేస్తుంది. ఒక నిమ్మకాయను తీసుకుని, దాని తొక్కల్ని తీసేసి, తొక్క ని తురుముకోవాలి. తర్వాత తురుముకున్న నిమ్మకాయ తొక్క ఒక గిన్నెలో వేసుకోవాలి.
ఇందులో బాదం నూనెని వేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు బాదం నూనె వేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి, ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మరిగించుకోండి. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకుని, తర్వాత దీన్ని వడకట్టుకోవాలి. దీంట్లో జోజోబా ఆయిల్ వేసుకోవాలి. ఇది మనకి ఈజీగానే దొరుకుతుంది. సూపర్ మార్కెట్లో లేదంటే ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు.
ఈ ఆయిల్ కూడా వేసాక, ఒక గాజు సీసా తీసుకుని బాగా గట్టిగా మూత పెట్టేయాలి. గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే, నెల రోజులు పాటు దీనిని ఉపయోగించుకోవచ్చు. దీనిని మీరు రాసినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది. ఆయిల్ రాసేటప్పుడు ముఖానికి మసాజ్ చేసుకుంటూ రాసుకోవాలి.
రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు మసాజ్ చేసుకుని అలా వదిలేసి, తర్వాత రోజు మీరు ముఖాన్ని క్లీన్ చేసుకోవచ్చు. నెల రోజులు పాటు మీరు ఈ ఆయిల్ ని వాడినట్లయితే, చక్కటి ఫలితం కనబడుతుంది. బాడీకి కూడా రాసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కేవలం నిమ్మకాయతో ఈ నూనెతో ఈజీగా తెల్లటి స్కిన్ ని పొందొచ్చు.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…