ఆరోగ్యం విషయంలో, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే, అనేక సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా, ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. పైగా, ప్రతి ఒక్కరు కూడా, పనుల్లో మునిగిపోయి ఒత్తిడికి గురవుతున్నారు. క్షణం కూడా తీరిక లేకుండా, పని చేస్తూ ఒత్తిడితో సతమతమయ్యే వాళ్ళు, చాలామంది ఉన్నారు. జీవన విధానం మారిపోవడం, ఆహారపు అలవాట్లు అలానే, ఆరోగ్యం పై శ్రద్ధ తక్కువవడం మొదలైన కారణాల వలన రక్తపోటు సమస్య, అందరిలో ఎక్కువగా కనబడుతోంది.
ఒకప్పుడు, కనీసం 60 ఏళ్ళు దాటితే, రక్తపోటు వచ్చేది. కానీ, ఇప్పుడు పాతికేళ్ల వాళ్ళకి కూడా రక్తపోటు సమస్య వస్తోంది. ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం, గంటల తరబడి కూర్చుని పని చేయడం, ఒత్తిడి, సరైన శారీరక శ్రమ లేకపోవడం వలన బీపీ బారిన చాలామంది పడుతున్నారు. బీపీ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య, రోజురోజుకీ పెరుగుతోంది. బీపీ వలన హృదయ సంబంధిత సమస్యలు వస్తున్నాయి.
బీపీని గుర్తించి, జీవన విధానంలో మార్పు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలానే, ఆహారం విషయంలో కూడా, కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. రాత్రిపూట, ఈ లక్షణాలు కనపడినట్లైతే, రక్తపోటు సమస్య ఉందని చెప్పొచ్చు. ఛాతి లో నూపి, గుండెనొప్పి కూడా, బీపీ వలన రావచ్చు. ఇవి ప్రధాన లక్షణాలు. అయితే. ఒక్కొక్కసారి ఛాతి నొప్పి మామూలుగా కూడా వస్తుంది. నొప్పి క్రమం తప్పకుండా, ఒకే వైపు వచ్చినట్లయితే బీపీ గా భావించాలి.
వెంటనే బీపీని చెక్ చేయించుకోవాలి. రాత్రి పడుకున్న తర్వాత కూడా, మూత్ర విసర్జన ఎక్కువైతే కూడా, బీపీ సమస్య అని గ్రహించాలి. రక్తనాళాలపై ఒత్తిడి పెరగడం, మూత్రపిండాలపై ప్రభావం పడడం వలన తరచూ మూత్ర విసర్జన వస్తుంది. నిద్రలేమి కూడా రక్తపోటుకు లక్షణం అని గుర్తు పెట్టుకోవాలి. ఏమైనా ఇబ్బందులు ఎక్కువ ఉంటే, వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…