Ghee : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి. పోషక పదార్థాలను తీసుకుంటే, ఆరోగ్యం ఎంతో బాగా ఉంటుంది. వివిధ రకాల సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. ఈ సమస్యలు ఉంటే, నెయ్యిని తీసుకోవద్దు. నిజానికి నెయ్యి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా, భోజనంలో తప్పక నెయ్యి వాడుతూ ఉంటారు. ఈ సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం నెయ్యిని తీసుకోవడం మంచిది కాదు. నెయ్యికి దూరంగానే ఉండాలి. ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు నెయ్యిని తీసుకోవడం మంచిది కాదు. జీర్ణాశయం ఇబ్బందికి గురవుతుంది.
కాబట్టి, ఈ సమస్య ఉంటే తీసుకోకండి. దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు ఉంటే కూడా, నెయ్యి కి దూరంగా ఉండాలి. పొట్టలో గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, నెయ్యిని వాడడం మంచిది కాదు. జ్వరం ఉంటే కూడా, నెయ్యి ని తీసుకోవద్దు. జ్వరం ఉన్నప్పుడు, నెయ్యి ని తీసుకుంటే ఇబ్బంది పడాలి. లేదంటే, గొంతులో కఫం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో, నెయ్యి తీసుకుంటే మంచిదే. కానీ, కడుపునొప్పి, దగ్గు వంటి సమస్యలు ఉన్న గర్భిణీలు దూరంగానే ఉండాలి.
అలానే, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా, నెయ్యిని తీసుకోకూడదు. చాలామంది, అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అధిక బరువు సమస్య ఉంటే కూడా నెయ్యికి దూరంగానే ఉండాలి. లేదంటే బరువు పెరిగి పోయే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది.
హృదయ సంబంధిత సమస్యలు ఉంటే కూడా, నెయ్యిని తీసుకోవద్దు. నెయ్యి కి కొలెస్ట్రాల్ పెంచే గుణాలు ఉంటాయి. గాల్ బ్లాడర్ సమస్యలు ఉంటే కూడా, నెయ్యిని తీసుకోవడం మంచిది కాదు, ఇంకా ఎక్కువవుతుంది. చూశారు కదా, ఎటువంటి సమస్యలు ఉంటే నెయ్యిని తీసుకోకూడదనేది. మరి, ఈ సమస్యలు ఉన్నట్లయితే అసలు నెయ్యి ని తీసుకోవద్దు. అనవసరంగా ఇబ్బంది పడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…