Green Color On Potatoes : నిత్యం మీరు తింటున్న ఆహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారా..? లేదా..? అయితే జాగ్రత్త..! ఎందుకంటే వాటిలో హానికర విష పదార్థాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఒక వేళ అలాంటి ఆహారాన్ని మీరు చూడకుండా తింటే.. ఇక అంతే సంగతులు. అనారోగ్యాల పాలు కావల్సి వస్తుంది. ఒక్కోసారి అది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అయితే ఆహారంలో హానికర పదార్థాలు ఉంటే ఎలా తెలుస్తుంది..? ఎలా తెలుసుకోవాలి..? చూద్దాం పదండి. ముందుగా బంగాళాదుంపల విషయానికి వద్దాం. వీటిలో హానికర పదార్థాలు ఉంటే ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మీరు కొన్న ఆలుగడ్డల్లో ఎక్కడైనా వాటి సహజ రంగులో కాక ఆకుపచ్చ రంగులో ఉన్న ఆలుగడ్డలు కనిపించాయా..? అయితే వెంటనే వాటిని తీసేయండి. ఎందుకంటే అవి విషపూరితంగా ఉంటాయి. వీటిని తింటే నరాల వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయట. ఇప్పుడు కోడిగుడ్లు. కోడిగుడ్లను పగలగొట్టిన తరువాత వాటిలో ఉండే తెల్ల, పచ్చని సొనలు కలసి కట్టుగా, విడదీయరాకుండా ఉన్నాయా? అయితే అవి కూడా హానికరమేనట. వెంటనే వాటిని పారేయండి. మనలో అధిక శాతం మందికి బ్రెడ్ అంటే ఇష్టం. అయితే దీన్ని తాజాగానే తినాలి. బూజు పట్టిందాన్ని అస్సలు తినకూడదు. ఒకవేళ కొద్దిగా బూజు పడితే దానంత వరకు తీసేసి మిగతాది తిన్నా హానికరమేనట. ఇవి క్యాన్సర్ రోగాలను తెచ్చిపెడతాయట.
నిల్వ ఉంచిన డ్రై ఫుడ్, పాప్ కార్న్ వంటివి వాసన వస్తే వాటిని పారేయాల్సిందే. లేదని తింటే మనకు అనారోగ్యాలను తెచ్చి పెడతాయి. ఆహార పదార్థాలను ఉంచే షెల్ఫ్లను (ఫ్రిజ్లోనైనా, బయటైనా) కనీసం వారానికోసారి అయినా క్లీన్ చేయాలట. లేదంటే వాటికి అంటుకుని ఉండే బ్యాక్టీరియా ఇతర వంటకాల్లోకి కూడా ప్రవేశిస్తుందట. దీంతో ఆహారాలు త్వరగా పాడవుతాయి. కనుక రోజూ మీరు తినే ఆహారాల విషయంలో ఈ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు పడతారు. అనారోగ్య సమస్యలు వస్తాయి.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…