Vitamin B12 : మనం తీసుకునే ఆహారం బట్టి, మన ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యానికి హాని చేసే వాటికి, దూరంగా ఉండాలి. అలానే, అన్ని రకాల పోషకాలు అందేటట్టు చూసుకోవాలి. చాలామంది, పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాహార లోపం కలగకుండా, సమతుల్యమైన ఆహారం తీసుకుంటే, ఆరోగ్యం బాగుంటుంది. చాలామంది, బీ12 లోపంతో బాధపడుతూ ఉంటారు. బీ12 లోపం నుండి ఎలా బయటపడొచ్చు…?, ఏ ఆహార పదార్థాలని తీసుకోవాలి..?, ఎటువంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది.
ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. నీరసం ఎక్కువగా ఉండడం, జుట్టు బాగా రాలిపోవడం, నరాలు కాళ్లు మంటగా ఉండడం, రక్తహీనత ఇలా అనేక ఇబ్బందులు విటమిన్ బి12 లోపం ఉన్నట్లయితే కనబడుతుంటాయి. విటమిన్ బి12 లోపం ఉండకుండా ఉండాలంటే, రోజూ విటమిన్ 2.4 మైక్రోగ్రాములు తీసుకుంటే సరిపోతుంది. నిజానికి 2.4 మైక్రోగ్రామ్స్ మన పేగులే తయారు చేసేస్తాయి.
తయారుచేసి, మన శరీరానికి అందిస్తూ ఉంటుంది. చనిపోయిన కణాలలో ఉండే బి12 వల్ల మళ్ళీ మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. కానీ, పేగుల ఆరోగ్యం బాగోకపోవడం వలన అప్పుడప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పొట్ట, పేగులకి విశ్రాంతి అనేది అవసరం. రాత్రి పూట విశ్రాంతి దొరికితే, బి12 ప్రొడ్యూస్ అవుతుంది. రాత్రిపూట చీకటి పడిన తర్వాత, ఆహార పదార్థాలను తీసుకోకుండా అలా పేగులకి రెస్ట్ దొరకడం వలన ఇది ప్రొడ్యూస్ అవుతుంది.
రాత్రి 9 నుండి ఉదయం 9 వరకు ఏమీ తినకపోవడం వలన డైజెషన్ ప్రాసెస్ ఆగుతుంది. మంచి బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవుతుంది. మంచి బ్యాక్టీరియా ఎంతైతే పెరుగుతుందో, అంత ఎక్కువ బి12 వల్ల మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి బి12 లోపం ఉండదు. కాబట్టి, ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఫాలో అవ్వండి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…