Ragulu : ఆరోగ్యానికి రాగులు చాలా మేలు చేస్తాయి. రాగులు ని రెగ్యులర్ గా తీసుకుంటే, చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రాగులు లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రాగులు తో ఏఏ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు..? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… రాగులు లో డైట్రి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు కోసం ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. కడుపుని ఎక్కువసేపు నిండుగా రాగులు ఉంచి, ఎక్కువ ఆహారం తీసుకోకుండా అడ్డుకుంటుంది. రాగులు ని తీసుకుంటే, ఫైబర్ బాగా అంది, జీర్ణ ప్రక్రియ నెమ్మది అవుతుంది. దాంతో, బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉంటాయి.
అతిగా ఆహారం తీసుకోవడాన్ని రాగులు అడ్డుకుంటాయి. రాగులు తీసుకుంటే, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా ఉంటాయి. బరువుని కంట్రోల్ లో ఉంచుకోవాలనుకునే వాళ్ళు, కచ్చితంగా రాగులు రోజు తీసుకోవడం మంచిది. రాగులు లో ప్రోటీన్ కూడా బాగా ఉంటుంది. రాగులు ని తీసుకోవడం వలన మెటాబలిజం పెరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. మొక్కల నుండి వచ్చే మంచి ప్రోటీన్ ఇది.
రాగులు ని శాకాహారులు తీసుకోవడం వలన, ప్రోటీన్ బాగా అందుతుంది. కండరాల పెరుగుదలకు, కొవ్వు కరగడానికి రాగులు బాగా ఉపయోగ పడతాయి. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు రాగులు లో పుష్కలంగా ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ బి వన్, బీటు, బీసిక్స్ కూడా రాగిలో బాగా ఎక్కువ ఉంటాయి. రాగులు ని తీసుకోవడం వలన ఈ పోషక పదార్థాలు అన్నిటిని మనం పొందవచ్చు.
రాగులు లో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవాళ్లు, రాగులు ని తీసుకోవచ్చు. పైగా, రాగులు సులభంగా జీర్ణం అవుతాయి. రాగులు లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలానే, రాగులు ని తీసుకోవడం వలన ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలని పొందవచ్చు. చిన్న పిల్లలకి కూడా రాగులుని అలవాటు చేయడం మంచిదే.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…