Diabetes : చాలా మంది ఈ రోజుల్లో షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. షుగర్ ఉన్నట్లయితే, ఈ చిట్కాలని కచ్చితంగా పాటించాలి. ఇలా కనుక చేశారంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అన్నం కానీ బియ్యం ఉత్పత్తులని కానీ తినడం మానుకుంటే డయాబెటిస్ నుండి త్వరగా బయటపడవచ్చు. డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. గోధుమలని ఏదో ఒక రూపంలో తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.
రాగి జొన్న లేదంటే ఇతర మిల్లెట్స్ ని తీసుకుంటూ ఉండండి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. షుగర్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతాయి. చేదుగా ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కలబంద, వేప గింజల పొడి, మెంతులు ఇలాంటివి మీరు తీసుకోవచ్చు. వేరుశెనగ, జీడిపప్పు, నువ్వులు, బొంబాయి రవ్వ, కొబ్బరి వంటివి తీసుకోవద్దు.
బొప్పాయి పండు, జామ, నేరేడు పండ్లను తినండి. ఆరు నుండి 8 గంటల వ్యవధిలో ఒకేసారి 100 గ్రాముల కంటే ఎక్కువ మామిడిని తినకండి. ఇలా షుగర్ తో బాధపడేవాళ్లు వీటిని పాటిస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. షుగర్ కంట్రోల్ లో ఉంటే ఎలాంటి ఇతర సమస్యలు కూడా మీకు కలగవు. అధిక బరువుతో ఉండేవాళ్లు బరువును తగ్గించుకోవడం మంచిది.
లేదంటే డయాబెటిస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రోజూ వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చిస్తే కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోండి. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలని కూడా షుగర్ తో బాధపడే వాళ్ళు డైట్ లో చేర్చుకోండి. ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలను, బాగా తియ్యటి పదార్థాలని అధికంగా తీసుకోవద్దు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…