Diabetes : చాలా మంది ఈ రోజుల్లో షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. షుగర్ ఉన్నట్లయితే, ఈ చిట్కాలని కచ్చితంగా పాటించాలి. ఇలా కనుక చేశారంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అన్నం కానీ బియ్యం ఉత్పత్తులని కానీ తినడం మానుకుంటే డయాబెటిస్ నుండి త్వరగా బయటపడవచ్చు. డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. గోధుమలని ఏదో ఒక రూపంలో తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.
రాగి జొన్న లేదంటే ఇతర మిల్లెట్స్ ని తీసుకుంటూ ఉండండి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. షుగర్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతాయి. చేదుగా ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కలబంద, వేప గింజల పొడి, మెంతులు ఇలాంటివి మీరు తీసుకోవచ్చు. వేరుశెనగ, జీడిపప్పు, నువ్వులు, బొంబాయి రవ్వ, కొబ్బరి వంటివి తీసుకోవద్దు.
బొప్పాయి పండు, జామ, నేరేడు పండ్లను తినండి. ఆరు నుండి 8 గంటల వ్యవధిలో ఒకేసారి 100 గ్రాముల కంటే ఎక్కువ మామిడిని తినకండి. ఇలా షుగర్ తో బాధపడేవాళ్లు వీటిని పాటిస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. షుగర్ కంట్రోల్ లో ఉంటే ఎలాంటి ఇతర సమస్యలు కూడా మీకు కలగవు. అధిక బరువుతో ఉండేవాళ్లు బరువును తగ్గించుకోవడం మంచిది.
లేదంటే డయాబెటిస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రోజూ వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చిస్తే కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోండి. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలని కూడా షుగర్ తో బాధపడే వాళ్ళు డైట్ లో చేర్చుకోండి. ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలను, బాగా తియ్యటి పదార్థాలని అధికంగా తీసుకోవద్దు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…