Couples : ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం కలిసి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అనుకున్నంత మాత్రాన అన్నీ అయిపోవు. ఒక్కోసారి అనుకున్నవి జరగకపోవచ్చు. కొన్ని కొన్ని సార్లు నిరాశ కూడా కలుగుతూ ఉంటుంది. కొంత మంది పెళ్లి తర్వాత పిల్లల కోసం ఎంతో ఆరాట పడుతూ ఉంటారు. కానీ కలగానే మిగిలిపోతూ ఉంటుంది. సంతానం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు.
సంతానలేమి సమస్య ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. చాలామంది దంపతులు ఈ బాధలు పడుతున్నారు. ఒకవేళ సంతానం కలగకపోతే వైద్య పరీక్షలు చేయించుకుని సంతానం ఎందుకు కలగడం లేదు అనేది తెలుసుకొని, సంతానం కలగడం కోసం వైద్యుని సలహా తీసుకుంటే కచ్చితంగా పిల్లలు పుడతారు. ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వకపోతే ఐయూఐ చేస్తారు.
డాక్టర్లు మొదట పిల్లలు లేని వాళ్లకి ఐవీఎఫ్ పద్ధతిని చేయడానికి ముందు ఐయూఐ పద్ధతిని అనుసరిస్తారు. ఇది కనుక అవ్వకపోతే అప్పుడు ఐవీఎఫ్ ని ఫాలో అవుతారు. ఐయూఐ పద్ధతిలో స్పెర్మ్ ని కలెక్ట్ చేసి డైరెక్ట్ గా యుటెరస్ లోకి పంపుతారు. ఇది చాలా సహజమైన ప్రొసీజర్ ఏ. స్పెర్మ్ ని పంపగానే అది ఫాలోపియన్ ట్యూబ్స్ దగ్గరకి వెళుతుంది. కొన్ని రకాల మెడికేషన్ ద్వారా ఎగ్ ని ఫార్మ్ చేసాయడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలని కల్పిస్తారు.
ఎక్కువ మోతాదులో గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే చాలా ప్రమాదం. మాములుగా తీసుకుంటే ఒకటి లేదా రెండు నెలల్లో సంతానోత్పత్తి సాధారణ స్థితికి వస్తుంది. అదే ఒకవేళ అధికంగా ఈ మాత్రలు తీసుకుంటే సంతానోత్పత్తి సాధారణ స్థితికి రావడానికి మూడు నుండి 6 నెలలు సమయం పడుతుంది. ఐవీఎఫ్ పద్దతి పూర్తి కావడానికి, పూర్తి చేసుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…