డయాబెటిస్ ఉన్నవారు చక్కెర వేసిన టీని తాగకూడదు. అందుకని వారు షుగర్ ఫ్రీ వేసిన టీని తాగుతుంటారు. అయితే ఉసిరి టీని తాగడం వల్ల అటు టీ తాగిన కోరిక తీరుతుంది. దీంతోపాటు డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది.
ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సి మధుమేహాన్ని తగ్గిస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఉసిరి టీని తాగితే మంచిది. రెండు ఉసిరికాయలు, చిన్న అల్లం ముక్కలను తీసుకుని వాటిని గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిలో కొద్దిగా తేనె వేసి బాగా కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా తాగడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
అయితే ఉసిరికాయలు అందుబాటులో లేకపోతే ఉసిరికాయ జ్యూస్ మనకు మార్కెట్లో లభిస్తుంది. దాన్ని కూడా వాడవచ్చు. లేదా ఉసిరిక పొడి లభిస్తుంది. దాంతో కూడా టీ తయారు చేసుకుని రోజూ తాగవచ్చు. ఇలా ఉసిరి టీని రోజూ ఉదయాన్నే అల్పాహారం అనంతరం తాగుతుంటే క్రమంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…