డయాబెటిస్ ఉన్నవారు చక్కెర వేసిన టీని తాగకూడదు. అందుకని వారు షుగర్ ఫ్రీ వేసిన టీని తాగుతుంటారు. అయితే ఉసిరి టీని తాగడం వల్ల అటు టీ తాగిన కోరిక తీరుతుంది. దీంతోపాటు డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది.
ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సి మధుమేహాన్ని తగ్గిస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఉసిరి టీని తాగితే మంచిది. రెండు ఉసిరికాయలు, చిన్న అల్లం ముక్కలను తీసుకుని వాటిని గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిలో కొద్దిగా తేనె వేసి బాగా కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా తాగడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
అయితే ఉసిరికాయలు అందుబాటులో లేకపోతే ఉసిరికాయ జ్యూస్ మనకు మార్కెట్లో లభిస్తుంది. దాన్ని కూడా వాడవచ్చు. లేదా ఉసిరిక పొడి లభిస్తుంది. దాంతో కూడా టీ తయారు చేసుకుని రోజూ తాగవచ్చు. ఇలా ఉసిరి టీని రోజూ ఉదయాన్నే అల్పాహారం అనంతరం తాగుతుంటే క్రమంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…