Banana : అరటిపండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అరటిపండును తీసుకుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు. చాలా సమస్యలకి అరటి పండుతో దూరంగా ఉండవచ్చు. పోషకాలు కూడా అరటిపండ్లలో ఎక్కువగా ఉంటాయి. అరటి పండ్లను తీసుకుంటే ఎన్నో సమస్యలు లేకుండా ఉండవచ్చు. అరటి పండ్లను తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. అరటి పండ్లను తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఒక మీడియం సైజ్ అరటిపండును తీసుకున్నట్లయితే రోజులో కావాల్సినంత ఫైబర్ మనకి అందుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఏమీ ఉండవు. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి బాధలు కూడా ఉండవు. యాసిడ్ ఉత్పత్తి అవ్వకుండా కూడా ఇది చూస్తుంది. బీపీని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది.
అరటి పండ్లను తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం కూడా ఉండదు. గర్భిణీలు కూడా అరటి పండ్లను తీసుకోవచ్చు. అయితే అల్పాహారం సమయంలో మాత్రం అరటి పండ్లను తీసుకోవడం మంచిది కాదు. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న అరటి పండ్లను ఎందుకు అల్పాహారంలో తీసుకోకూడదు..? ఈ విషయానికి వస్తే, అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా, 25 శాతం షుగర్ వాటిలో ఉంటుంది.
దీంతో మధ్యాహ్నం అయ్యే సరికి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. బాగా ఎక్కువ ఆకలి వేయడం, అలసిపోయినట్లుగా ఉండడం ఇలా మంచి కన్నా చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. పైగా షుగర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. అరటిపండును తినడం వలన క్రేవింగ్స్ పెరిగిపోతాయి. అధికంగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అరటిపండుకి బదులుగా ఒక గ్లాసు పాలు లేదంటే పీనట్ బటర్, ఉడికించిన గుడ్డు వంటివి తీసుకోండి. ఇలా మీరు అరటిపండును తీసుకోకపోయినట్లయితే పలు సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…