చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. వారిని ఎల్లప్పుడూ గమనిస్తుండాలి. వారు చేతికి దొరికినదల్లా నోట్లో పెట్టుకుంటుంటారు. అందువల్ల వారిపై ఓ కన్నేసి ఉంచాలి. అయితే కొన్ని రకాల ఆహారాలను మాత్రం చిన్నారులకు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. లేదంటే అవి వారి గొంతులో ఇరుక్కుపోయి ఇబ్బందులను కలిగించేందుకు అవకాశాలు ఉంటాయి.
చిన్నారులకు పండ్లను ఇస్తే జ్యూస్ రూపంలో చేసి తాగించాలి. లేదా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవ్వాలి. అంతేకానీ పెద్ద ముక్కలుగా చేసి ఇవ్వరాదు. అలా ఇస్తే అవి గొంతులో ఇరుక్కుని పోయేందుకు అవకాశం ఉంటుంది.
ఇక పిల్లలకు చాకొలెట్లు, టాఫీలు, బిస్కెట్ల వంటివి కూడా పెద్దవి ఇవ్వరాలు. అవి కూడా గొంతులో ఇరుక్కుపోయేందుకు అవకాశాలు ఉంటాయి. పాప్ కార్న్ కూడా ఇవ్వరాదు. అవి పెద్దగా ఉంటాయి. కనుక సులభంగా ఇరుక్కుపోతాయి. ఇక బటన్స్, పెన్ క్యాప్లు, స్టేషనరీ వస్తువులు, కాయిన్లను కూడా పిల్లలకు దూరంగా ఉంచాలి. లేదంటే ఇబ్బందుల్లో పడిపోతారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…