Meals : ప్రతిరోజు టైం టు టైం భోజనం చేయడం చాలా ముఖ్యం. చాలా మంది భోజనాన్ని, అల్పాహారాన్ని ఆలస్యంగా తింటుంటారు. ఏవేవో పనులు ఉన్నాయని ఆలస్యంగా తింటుంటారు. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే భోజనం చేసిన వెంటనే ఈ పనులు అస్సలు చేయకూడదు. ఈ పనులు చేశారంటే కచ్చితంగా మీరే చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. భోజనం చేసిన తర్వాత టీ తాగడం అసలు మంచిది కాదు. భోజనం చేశాక టీ తాగితే యాసిడ్ రిలీజ్ అయిపోతుంది.
తిన్న ఆహారం జీర్ణం అవడం కష్టంగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత ఒక సిగరెట్ కాలిస్తే అది పది సిగరెట్లతో సమానమట. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత బెల్ట్ ని లూజ్ గా పెట్టకూడదు. అలా చేయడం వలన ఎక్కడైనా ఆహారం ఇరుక్కుని సరిగ్గా అరగకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి. భోజనం తిన్న తర్వాత పండ్లను తింటే కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది.
పండ్లు తినాలనుకుంటే భోజనానికి గంట ముందు కానీ గంట తర్వాత కానీ తినాలి. అదే విధంగా భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. స్నానం చేస్తే కాళ్లకు, చేతులకు రక్త సరఫరా ఎక్కువ అయ్యి, జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. కాబట్టి ఈ పొరపాటును కూడా చేయకుండా చూసుకోండి. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం కూడా మంచిది కాదు.
తిన్న వెంటనే నిద్రపోవడం వలన తిన్న ఆహారం జీర్ణం అవ్వదు. గ్యాస్టిక్ ఇన్ఫెక్షన్స్ వంటివి వస్తాయి. కాబట్టి తిన్న వెంటనే నిద్రపోకండి. ఒకవేళ కనుక నిద్రని మీరు ఆపుకోలేకపోతున్నట్లయితే ఒక పది నిమిషాల పాటు నిద్రపోయి తర్వాత మళ్ళీ నిద్ర లేవండి. చూశారు కదా భోజనం చేశాక ఎలాంటి తప్పులు చేయకూడదనేది. సో మరి ఇక ఫాలో అయిపోండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…