Health : చాలా మంది తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. నిజానికి కొన్ని తప్పుల వలన మనమే ప్రమాదంలో పడాల్సి ఉంటుంది. అందరికీ ఉపయోగపడే చిట్కాలు ఇవి. వీటిని కనుక పాటించారంటే, మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. నిలబడి అసలు నీళ్లు తాగకూడదు. నిలబడి నీళ్లు తాగడం వలన మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఒకవేళ నిలబడి నీళ్లు తాగితే, మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే, ఆ సమస్యని ఏ వైద్యుడు కూడా బాగు చేయలేరట. సో ఎప్పుడైనా నీళ్లు తాగేటప్పుడు, ఖచ్చితంగా కూర్చుని నీళ్లు తాగండి.
అదే విధంగా బాగా వేగంగా తిరిగే ఫ్యాన్ గాలి కింద కానీ ఏసీలో కానీ నిద్రపోతే శరీరం పెరిగి లావు అయిపోతారు. 70 శాతం నొప్పులకి, ఒక గ్లాసు వేడి నీళ్లు చాలా చక్కగా పని చేస్తాయి. నిజానికి ఒక పెయిన్ కిల్లర్ కూడా అంతలా పనిచేయలేదట. వేడి నీళ్లలో నిజంగా మ్యాజిక్ ఉంది. కుక్కర్లో పప్పును ఉడికించుకోవడం మంచిది కాదు. కుక్కర్లో పప్పు ఉడకదు. మెదుపుతుంది అంతే. అందుకని గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కలుగుతాయి.
బ్రిటిష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలని అనారోగ్య పాలుచేయడానికి, అల్యూమినియం పాత్రలని ఉపయోగించారు. అల్యూమినియం పాత్రల వల్ల అనేక సమస్యలు కలుగుతాయి. షర్బత్ ని కానీ కొబ్బరి నీళ్లని కానీ ఉదయం పదకొండు గంటల్లోపు తాగితే అమృతంలా పనిచేస్తాయి. పక్షవాతం వచ్చిన వాళ్ళ ముక్కులో దేశవాళీ ఆవు నెయ్యిని వేస్తే 15 నిమిషాల్లో నయం అయిపోతుంది.
ప్రతిరోజు నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే అసలు డాక్టర్ తో పనే ఉండదు. నల్ల ఎండు ద్రాక్ష, అరటిపండు, బాదంలలో ఏదో ఒకటి తప్పనిసరిగా రోజు తీసుకోవడం మంచిది. అరటిపండును తింటే నీరసం తగ్గుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి. కళ్ళు, చర్మం కాంతివంతంగా మారడానికి నానబెట్టిన బాదం బాగా పనిచేస్తుంది. ఎండుద్రాక్ష తీసుకుంటే ఒంట్లో రక్తం పెరుగుతుంది. ఇలా ఈ చిట్కాలని పాటిస్తే ఇంకాస్త ఆరోగ్యంగా ఉండొచ్చు.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…