Drinking Water : ఆరోగ్యానికి నీళ్లు ఎంత అవసరం అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆరోగ్యానికి నీళ్లు చాలా అవసరం. మన ఆరోగ్యం బాగుండాలంటే, ఎలా పోషకాహారాన్ని తీసుకుంటామో అలానే నీళ్లు కూడా తీసుకుంటూ ఉండాలి. అయితే నీళ్లు తాగడానికి కూడా పద్ధతి ఉంటుంది. నీళ్లు ఎలా తాగితే మంచిది, ఎలా తాగకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా మంచినీళ్ళని తాగేటప్పుడు నిలబడి అస్సలు తాగకండి.
నిలబడి నీళ్లు తాగడం మంచిది కాదు. ఉదయం ఖాళీ కడుపు తో ఒక లీటర్ వరకు నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యానికి ఇది చాలా మంచి అలవాటు. భోజనానికి అరగంట ముందు అరగంట తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి. ఈ అలవాటు కనుక మీకు లేకపోతే కచ్చితంగా అలవాటు చేసుకోండి. అప్పుడు మీ ఆరోగ్యం ఇంకా బాగుంటుంది.
భోజనంతో పాటు కానీ భోజనం తిన్న వెంటనే కానీ అసలు నీళ్లు తీసుకోవద్దు. వ్యాయామం తర్వాత నీళ్లు తప్పకుండా తాగాలి. నీళ్లు తాగేటప్పుడు, నెమ్మదిగా కొంచెం కొంచెం తాగాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగకండి. నిద్ర పోవడానికి, స్నానం చేయడానికి అరగంట ముందు మాత్రమే నీళ్లు తాగండి. రోజు రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగారంటే గుండె పోటు రాకుండా ఉంటుంది.
ఇక ఏ వయసు వాళ్ళు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలని చూస్తే… 1 నుండి 8 సంవత్సరాల పిల్లలు అర లీటర్ నీళ్లు తీసుకోవాలి. 9 నుండి 18 సంవత్సరాల వాళ్ళు రెండు లీటర్ల వరకు నీళ్లు తీసుకోవాలి. 18 ఆ పై వాళ్లు రోజుకి మూడు లీటర్ల దాకా నీళ్లు తాగాలి. నీళ్లు తాగితే ఆరోగ్య ప్రయోజనాలని పొందొచ్చు. తక్కువ నీళ్లు మీరు తాగుతున్నట్లయితే, ఈ రోజే నీళ్లు తాగడం మొదలు పెట్టండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…