Naraghosha : ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఏదో కారణంగా, సమస్య కలుగుతుంది. సమస్యలు ఏమి లేకుండా ఆనందంగా ఉండాలంటే, కచ్చితంగా పండితులు చెప్పే విషయాలని కూడా పాటిస్తూ ఉండాలి. చాలామంది నర దిష్టి తగిలిందని అంటూ ఉంటారు. మీరు కూడా అలా చెప్పడాన్ని వినే ఉంటారు. నరదృష్టి వల్లే మీరు కూడా ఇలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని.. మీరు అనుకున్నట్లయితే.. కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాలి.
నరదిష్టి ఉందని తెలియజేసే సంకేతాలు తో పాటు, ఇది తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నరగోష కారణంగా చాలామంది పీడింపబడుతున్నారు. చాలామందికి నరగోష ఉంటుంది. దీనిని ఎలా గుర్తించాలంటే.. ఎక్కువగా నరగోష తగిలేవాళ్లు ఎప్పుడు చూసినా ఆవలింతలు తీయడం, ఎక్కువ సేపు నిద్రపోవడం వంటివి చేస్తారు. ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లు వుంటారు.
కొంతమంది అందర్నీ ఆకట్టుకునే విధంగా కనబడుతుంటారు. అటువంటి వాళ్ళు ఇంటికి వచ్చేసరికి కూలబడి పోతూ ఉంటారు. ఇలా చాలామందికి చాలా సార్లు జరిగే ఉంటుంది. అయితే నరగోష తగలకుండా ఉండడానికి కూడా మార్గం ఉంది. కాటుకని అరికాళ్ళకి పెట్టుకోకూడదు. చాలామంది దిష్టి వంటివి తగలకూడదని అరికాళ్ళలో కాటుక పెట్టుకుంటారు. అది తప్పు.
నరగోష పోవాలంటే బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఇలా చేయండి. రాళ్ల ఉప్పు తో ఒకసారి దిష్టి తీసేసి నీళ్లతో పాటుగా పచ్చని మొక్కల పోసేస్తే సరిపోతుంది. ఎవరు తొక్కని చోట ఈ రాళ్ల ఉప్పుని దిష్టి తీసి పోసేయాలి. అలా చేయడం వలన నరగోష పూర్తిగా పోతుంది. నరగోష వలన ఎలాంటి బాధ కూడా మీకు ఉండదు. నరదృష్టి లేకుండా ఉండాలంటే అరికాళ్ళకి కాటుక కాదు. మసి రాసుకోండి. ఏదైనా మసి రాసుకుంటే నర దిష్టి తగలదు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…