Curd For Face : అందంగా కనపడడానికి, చాలామంది రకరకాల ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అలానే, మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కూడా వాడుతూ ఉంటారు. అందంగా కనపడాలని మీరు కూడా అనుకున్నట్లయితే, ఇలా చేయడం మంచిది. ఇలా చేస్తే, మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో జీవనశైలి మారిపోయింది. పైగా వాతావరణం లో కాలుష్యం కారణంగా అందం పాడవుతుంది. అలానే, కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని అధికంగా వాడడం వలన, ముఖం మీద మొటిమలు, నల్లని మచ్చలు వంటివి ఏర్పడుతున్నాయి.
ఇటువంటి సమస్యలు ఏమి లేకుండా, అందంగా కనపడాలంటే, ఇంటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. నిజానికి, ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటారు. ప్రతి ఒక్కరూ వారి అందాన్ని పెంపొందించుకోవడానికి మార్గాలు చూస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ ని ఉపయోగించడం వలన నష్టాలు కలుగుతాయి. అలా కాకుండా ఇంటి చిట్కాలను పాటిస్తే మంచిది. సహజ సిద్ధమైన పదార్థాలతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఐదు స్పూన్లు పెరుగుని ఒక క్లాత్ లో వేసి, పెరుగునుండి నీటిని తొలగించాలి.
నీటిని వేరు చేసిన పెరుగులో ఒక స్పూన్ పంచదార కలిపి, స్క్రబ్ గా ఉపయోగించాలి. ఇలా స్క్రబ్ చేయడం వలన చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, మృత కణాలు అన్ని తొలగిపోతాయి. క్లీన్ గా ముఖం మారిపోతుంది. ఒక స్పూన్ పెరుగు లో పావు స్పూన్ పసుపు, అర స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించాలి.
రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి, నీతితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత మిగిలిన ఒక స్పూన్ పెరుగు లో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ గంధం పొడి, కొంచెం రోజు వాటర్ వేసి ముఖానికి పట్టించాలి. ఇది ఆరిపోయిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేసేసుకోవాలి ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…