Cracked Heels : చలికాలం వచ్చిందంటే చాలు. చాలా మందికి కాళ్లు పగిలిపోతూ ఉంటాయి. కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే, ఇలా చేయడం మంచిది. ఈజీగా, కాళ్ల పగుళ్లు సమస్య నుండి బయట పడొచ్చు. చాలామంది, కాళ్ల పగుళ్ల ని తగ్గించడం కోసం, రకరకాల లోషన్స్ ని వాడుతుంటారు. రకరకాల క్రిములు ని కూడా వాడుతుంటారు. ఇవి తగ్గాలంటే, ఇలా చేస్తే సరిపోతుంది. అయితే, ఏమైనా క్రీం కానీ లోషన్ వంటివి కానీ రాస్తే, కొంచెం తగ్గుతాయి. కాని తర్వాత మళ్ళీ మామూలే.
అలా కాకుండా, చిటికెలో చక్కగా తగ్గిపోవాలంటే, ఇలా చేయండి. చాలామందికి రెగ్యులర్ గా ఈ సమస్య ఉంటుంది. అటువంటి వాళ్ళు, ఈ సమస్య నుండి బయటపడడానికి, ఇలా చేయడం మంచిది. సహజమైన పద్ధతిలో కాళ్లు పగులు తగ్గాలంటే, ఇలా చేయండి. కొంతమందికి బాగా రక్తం కూడా వస్తూ ఉంటుంది. నడిస్తే నొప్పి కూడా ఉంటుంది. అయితే, కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే, కాళ్ళకి ముందు కొబ్బరి నూనె రాయండి.
ఆ తర్వాత వేడి నీళ్లు ఒక బకెట్లో తీసుకోండి. ఎంత వేడిని తట్టుకోగలుగుతారో, అంత వేడి వరకు తీసుకోవచ్చు. ఆ వేడినీళ్ళని కింద పెట్టుకొని, కాళ్లు అందులో పెట్టుకోండి. ఒక రెండు గంటల పాటు, కాళ్ళని అందులో నానబెట్టండి. కాళ్ళని నానబెట్టిన తర్వాత, ఒళ్ళు రుద్దుకునే స్టోన్ తో కానీ లేదంటే, బ్రష్ తో కానీ కాళ్ళని రుద్దండి. ఇలా చేయడం వలన డెడ్ స్కిన్ బయటికి వచ్చేస్తుంది. కొత్త స్కిన్ రావడానికి అవుతుంది.
ఇప్పుడు మీరు పాదాలకి కొద్దిగా కొబ్బరి నూనె కానీ లేదంటే కొంచెం నెయ్యిని కానీ రాయండి. ఇలా చేయడం వలన, పాదాలు స్మూత్ గా మారతాయి. అలానే, పాదాలు పొడిబారి పోకుండా ఉంటాయి. కాబట్టి ఇలా ట్రై చేయండి. బాగా ఎక్కువగా సమస్య ఉన్నట్లయితే, తగ్గడానికి కొంచెం ఎక్కువ సేపు పడుతుంది. అదే ఒకవేళ కనుక సమస్య లైట్ గా ఉంటే, త్వరగా తగ్గిపోతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…