Clean Digestive System : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, చాలామంది, వివిధ రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అయితే, నిజానికి అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా, ఆరోగ్యంగా ఉంటే చక్కగా మన పని మనం చేసుకుని సంతోషంగా ఉండొచ్చు. పంచతంత్రాలని అనుసరించడం వలన, ఆరోగ్యం బాగుంటుంది. పంచతంత్రలో మొట్టమొదటిది రోజుకి నాలుగు ఐదు లీటర్లు నీళ్లు తాగడం. రోజు రెండుసార్లు మలవిసర్జన చేయాలి. దీనివలన శరీరం అంతా కూడా, శుభ్రంగా ఉంటుంది. లివర్ డిటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది.
ఒంట్లో ఉండే కెమికల్స్, టాక్సిన్స్ వంటివి ఈజీగా బయటికి వెళ్లిపోతాయి. ఆరోగ్యంగా ఉండొచ్చు. అలానే, రాత్రి పూట ఆలస్యంగా తినడం మంచిది కాదు. రాత్రిళ్ళు వేగంగా ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యాన్ని రాత్రిపూట ఏడులోగా భోజనం చేసేస్తే, ఆరోగ్యం బాగుంటుంది. అలానే, రోజుకి రెండుసార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది కూడా ఆరోగ్యంగా మిమ్మల్ని ఉంచుతుంది.
కేవలం రోజుకి రెండే సార్లు ఆహారాన్ని తీసుకోవాలి. రెండు సార్లు కంటే ఎక్కువ ఆహారాన్ని అస్సలు తినకూడదు. అలానే, రోజులో ఒక్కసారైనా వండకుండా నేచురల్ గా ఆహారాన్ని తీసుకోవాలి. ఇది కూడా చాలా ముఖ్యమైనది. అంటే, పచ్చి కూరగాయలతో రసం చేసుకోవడం, లేదంటే పచ్చి కూరగాయలు పండ్లు తీసుకోవడం. ఇలా భోజనం తినడానికి ఒక గంట ముందు, కూరగాయల రసం వంటివి తీసుకోవచ్చు. ఆరోగ్యానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.
వండని ఆహార పదార్థాలని 60% వరకు తీసుకోవాలి. ఇలా, తినడం వలన ఉప్పు, నూనె వంటివి మనకి అందువు. ఆరోగ్యంగా ఉండొచ్చు. సాయంత్రం డిన్నర్ టైంలో కూడా నాచురల్ ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అంటే, వండకుండా ఉడకబెట్టుకోకుండా పచ్చివి తీసుకోవడం, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇటువంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ అనుసరిస్తూ ప్రాణాయామం, యోగా వంటి వాటికోసం సమయాన్ని వెచ్చించండి. ఇలా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…