Chapati And Dosa : చాలా మంది, రాత్రిపూట కూడా టిఫిన్ వంటి వాటిని చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా రాత్రి పూట చపాతీ, దోసె వంటిది తింటూ ఉంటారు. ఉదయం అల్పాహారం సమయంలో కూడా దోసె, చపాతి వంటివి చాలామంది తింటూ ఉంటారు. అయితే, చపాతీలు, దోసె ఎందుకు గుండ్రంగా ఉంటాయి..? దాని వెనక కారణం ఏంటి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఎప్పుడు చేసినా మనం వాటిని గుండ్రంగానే చేస్తాము. ఇవి ఎందుకు గుండ్రంగా ఉండాలి..? దీని వెనక కథ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
చపాతీ గుండ్రంగా ఉండడానికి ముఖ్యమైన కారణం, పిండిని మనం రోల్ చేసినప్పుడు ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా ఆకారంలో చుట్టాలంటే కష్టంగా ఉంటుంది. కానీ, గుండ్రంగా మనం ఒత్తుకోవాలంటే ఈజీగా ఉంటుంది. పైగా మరో కారణమేంటంటే, చపాతీలు లేదంటే దోస వంటివి గుండ్రంగా ఉండడం వలన ఏమవుతుంది అంటే, అన్ని వైపులా కూడా సమానంగా ఇవి కాలుతాయి. చక్కగా టేస్టీగా ఉంటుంది.
ఒకవైపు కాలకుండా, ఇంకో వైపు కాలిపోయి ఇలా ఉండదు. సమానంగా అన్ని వైపులా కూడా కాలుతుంది. సో, ఇది ఒక ప్రయోజనం. ఇక సైంటిఫిక్ పరంగా చూసినట్లయితే, మెదడుకి ముఖ్యంగా మన కళ్ళకి పదునైన అంచులు కంటే, సర్కిల్ ని గుర్తించడం ఈజీ. గుండ్రంగా ఉండే వస్తువులు చూడడానికి ఈజీగా ఉంటాయి.
అందువలన వాటిని మనం ఈజీగా వాడుకోవచ్చు. వత్తేటప్పుడు కూడా గుండ్రంగా ఉన్న వాటిని, మనం ఈజీగా చేసుకోవచ్చు. పైగా గుండ్రంగా ఉండేవి అతి తక్కువ ప్రకాశవంతంగా కనబడతాయి. అందువలన గమనించడానికి కంటికి హాని కలగదు. ఈ లాజిక్ ఏ ఈ ఆహార పదార్థాలుకు కూడా ఉపయోగించి ఉండవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…