చాలామంది రోజూ ఉడకబెట్టిన గుడ్లు ని తింటూ ఉంటారు. గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే, పాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండు కూడా మనం రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. అయితే, పాలు, గుడ్లు కలిపి తీసుకోకూడదని చాలామంది అంటూ ఉంటారు. పైగా, ఇలా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటుంటారు. మరి పాలు, గుడ్లు కలిపి తీసుకోకూడదా..? తీసుకుంటే ఏమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మనం తీసుకునే ఆహారం విషయంలో ఎటువంటి తప్పులు చేసినా, అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది. చాలామంది ఉదయం పూట ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పాలు, గుడ్లు కచ్చితంగా తీసుకుంటూ ఉంటారు. గుడ్లను వివిధ రకాలుగా తీసుకోవచ్చు. పచ్చి గుడ్లు తీసుకుంటూ ఉండచ్చు. బాయిల్ చేసిన గుడ్లు తీసుకుంటూ ఉంటారు. లేదంటే ఆమ్లెట్ వేసుకుని తీసుకుంటూ ఉంటారు.
పాలల్లో ప్రోటీన్, క్యాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. పాలు, గుడ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. కోడిగుడ్లని సోయా పాలతో పాటుగా కలిపి తీసుకుంటే, ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఉడికించిన గుడ్డు, పాలు కలిపి తీసుకుంటే పెద్దగా ఇబ్బందిగా అయితే ఏమీ ఉండదు. ఉడికించిన గుడ్లు తీసుకున్నప్పుడు, పాలు తీసుకున్నా పరవాలేదు.
ఉడికించిన గుడ్లు, పాలు తీసుకోవచ్చు. కానీ, పచ్చి గుడ్లు తో తీసుకోకూడదు. పచ్చి గుడ్లు, పాలు తీసుకుంటే అజీర్తి సమస్యలు కలుగుతాయి. ఉడికించిన గుడ్లతో మీరు పాలు తీసుకుంటే, ఎలాంటి నష్టాలు పెద్దగా ఉండవు. కానీ, పచ్చి గుడ్లు, పాలు తీసుకోవడం వలన పొందిన ప్రోటీన్ అంతా కూడా కొవ్వుగా మారిపోతుంది. ఇలా, పలు సమస్యలు పచ్చి గుడ్డు పాలు తీసుకోవడం వలన వస్తాయి. సో, చూసారు కదా ఉడికించిన గుడ్లు తో పాలు తీసుకోవచ్చు. కానీ పచ్చి గుడ్లుతో మాత్రం పాలని తీసుకోవద్దు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…