Beetroot Juice For Eye Sight : ఈరోజుల్లో, ఎక్కువసేపు స్క్రీన్ల ముందు గడపడం వలన కంటి సమస్యలు సర్వసాధారణంగా వస్తున్నాయి. చిన్న పిల్లలు మొదలు, పెద్దవాళ్ల వరకు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. పైగా పూర్వం మంచి ఆహారపదార్థాలను తీసుకునేవారు. కానీ, రాను రాను ఆహార పదార్థాలు తీసుకునే పద్ధతి కూడా మారింది. అలానే, జీవనశైలి కూడా బాగా మారిపోవడంతో, అనారోగ్య సమస్యలు తప్పట్లేదు. టీనేజ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జంక్ ఫుడ్ ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎక్కువగా బయట, జంక్ ఫుడ్ ని తీసుకుంటూ ఉంటారు. ఈ జంక్ ఫుడ్ ని తీసుకోవడం వలన అనేక ఇబ్బందులు కలుగుతాయి.
టీనేజ్ లో ఉండే వాళ్ళు, కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. టీనేజ్ లో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. పైగా టీనేజ్ లో ఎక్కువ బరువు పెరిగే, అవకాశం ఉంటుంది. ముఖంపై మొటిమలు కూడా వస్తూ ఉంటాయి. సో, ఇటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి, మంచి ఆహారాన్ని తీసుకోవడానికి చూడాలి. జంక్ ఫుడ్ వంటి వాటిని అస్సలు తీసుకోకూడదు. కంటి చూపుని మెరుగుపరిచే, ఆహార పదార్థాలను తీసుకుంటే, కంటిచూపు బాగుంటుంది.
కంటి చూపు కోసం క్యారెట్, బీట్రూట్, టమోటా వంటివి తీసుకుంటే మంచిది. మునగాకుని తీసుకుంటే, కూడా కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అయితే, వీటన్నిటినీ కూడా మిక్సీలో వేసి రసం తీసుకుని, ఎండు ఖర్జూరం పొడి వేసుకుని తాగితే, అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఉదయం టిఫిన్ గా పచ్చికొబ్బరి ని, నానబెట్టిన పెసలు, వేరుశనగలను తీసుకుంటే మంచిది.
మధ్యాహ్నం పూట అన్నం వండేటప్పుడు, అందులో సోయా గింజల్ని వేసి వండుకోండి. లేదంటే రాజ్మా గింజలైనా వేసుకోవచ్చు. ఆకుకూరలను కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది. సాయంత్రం పూట పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదంపప్పు కలిపి తీసుకుంటే మంచిది. ఇలా టీనేజ్ లో ఉండే వాళ్ళు, వీటిని తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా, కంటి సమస్యలు వుండవు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…