Beetroot Juice For Eye Sight : ఈరోజుల్లో, ఎక్కువసేపు స్క్రీన్ల ముందు గడపడం వలన కంటి సమస్యలు సర్వసాధారణంగా వస్తున్నాయి. చిన్న పిల్లలు మొదలు, పెద్దవాళ్ల వరకు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. పైగా పూర్వం మంచి ఆహారపదార్థాలను తీసుకునేవారు. కానీ, రాను రాను ఆహార పదార్థాలు తీసుకునే పద్ధతి కూడా మారింది. అలానే, జీవనశైలి కూడా బాగా మారిపోవడంతో, అనారోగ్య సమస్యలు తప్పట్లేదు. టీనేజ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జంక్ ఫుడ్ ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎక్కువగా బయట, జంక్ ఫుడ్ ని తీసుకుంటూ ఉంటారు. ఈ జంక్ ఫుడ్ ని తీసుకోవడం వలన అనేక ఇబ్బందులు కలుగుతాయి.
టీనేజ్ లో ఉండే వాళ్ళు, కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. టీనేజ్ లో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. పైగా టీనేజ్ లో ఎక్కువ బరువు పెరిగే, అవకాశం ఉంటుంది. ముఖంపై మొటిమలు కూడా వస్తూ ఉంటాయి. సో, ఇటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి, మంచి ఆహారాన్ని తీసుకోవడానికి చూడాలి. జంక్ ఫుడ్ వంటి వాటిని అస్సలు తీసుకోకూడదు. కంటి చూపుని మెరుగుపరిచే, ఆహార పదార్థాలను తీసుకుంటే, కంటిచూపు బాగుంటుంది.
కంటి చూపు కోసం క్యారెట్, బీట్రూట్, టమోటా వంటివి తీసుకుంటే మంచిది. మునగాకుని తీసుకుంటే, కూడా కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అయితే, వీటన్నిటినీ కూడా మిక్సీలో వేసి రసం తీసుకుని, ఎండు ఖర్జూరం పొడి వేసుకుని తాగితే, అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఉదయం టిఫిన్ గా పచ్చికొబ్బరి ని, నానబెట్టిన పెసలు, వేరుశనగలను తీసుకుంటే మంచిది.
మధ్యాహ్నం పూట అన్నం వండేటప్పుడు, అందులో సోయా గింజల్ని వేసి వండుకోండి. లేదంటే రాజ్మా గింజలైనా వేసుకోవచ్చు. ఆకుకూరలను కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది. సాయంత్రం పూట పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదంపప్పు కలిపి తీసుకుంటే మంచిది. ఇలా టీనేజ్ లో ఉండే వాళ్ళు, వీటిని తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా, కంటి సమస్యలు వుండవు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…