Afternoon Nap In Office : చాలామందికి మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. పని మీద ఫోకస్ పెట్టలేకపోతూ ఉంటారు. విద్యార్థులు, ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళు, ఏదైనా పని చేసే వారికి మధ్యాహ్నం పూట తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తుందంటే, దాన్ని ఆపడం కష్టమే. ఒళ్లంతా కూడా బద్దకంగా ఉంటుంది. వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతుంటారు. అలా మీకు కూడా, ఇబ్బంది వుందా..? నిద్రమత్తుని పోగొట్టుకోవాలంటే, కొన్ని చిట్కాలు ని పాటించడం మంచిది. ఇలా చేశారంటే, మధ్యాహ్నం పూట మీకు నిద్ర రాదు.
ప్రోటీన్ ఎక్కువగా ఉండే, ఆహార పదార్థాలను తీసుకోండి. ఇవి మిమ్మల్ని తాజాగా, ఫిట్ గా ఉంచుతాయి. నిద్ర మత్తు ని తొలగిస్తాయి. అలానే, మధ్యాహ్నం భోజనంలో కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహార పదార్థాలను తినకండి. బద్ధకాన్ని కలిగిస్తాయి. నిద్రమత్తు కూడా వస్తుంది. కాబట్టి, కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దు. పిజ్జా, అన్నం వంటివి ఎక్కువగా తింటే కూడా నిద్రమత్తు వచ్చేస్తుంది. కాబట్టి, మధ్యాహ్నం లంచ్ లో చపాతీ, కూర తీసుకోవడం మంచిది.
మధ్యాహ్నం పూట, చాలా మంది ఎక్కువగా బిర్యాని తింటుంటారు. బిర్యాని తింటే కూడా గాఢ నిద్ర వచ్చేస్తుంది. ఒళ్ళు బద్ధకంగా మారిపోతుంది. కనుక బిర్యాని తినకండి. మధ్యాహ్నం పూట తాజా కూరగాయలు, పండ్లతో చేసిన సలాడ్ ని తీసుకుంటే మంచిది. గ్రిల్ చేసిన చికెన్ వంటివి తీసుకోవచ్చు.
అప్పుడు ఉత్సాహంగా మీరు ఉంటారు. భోజనం చేశాక, నిద్ర వస్తుంటే, కాసేపు లేచి నడవండి. లేచి నడిస్తే, నిద్ర మొత్తం పోతుంది. ఒకే చోట ఎక్కువ కూర్చుంటే, శక్తి మొత్తం తగ్గిపోతుంది. కొంచెంసేపు వ్యాయామాలు చేయండి. లేదంటే, సిట్టింగ్ పొజిషన్ మార్చండి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటే కూడా, నెమ్మదిగా నిద్ర మత్తు పోతుంది. ఇలా, ఈ చిన్నచిన్న చిట్కాలతో నిద్రమత్తు నుండి బయటపడండి. నిద్ర రాకుండా ఫోకస్డ్ గా ఉండండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…