Afternoon Nap In Office : చాలామందికి మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. పని మీద ఫోకస్ పెట్టలేకపోతూ ఉంటారు. విద్యార్థులు, ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళు, ఏదైనా పని చేసే వారికి మధ్యాహ్నం పూట తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తుందంటే, దాన్ని ఆపడం కష్టమే. ఒళ్లంతా కూడా బద్దకంగా ఉంటుంది. వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతుంటారు. అలా మీకు కూడా, ఇబ్బంది వుందా..? నిద్రమత్తుని పోగొట్టుకోవాలంటే, కొన్ని చిట్కాలు ని పాటించడం మంచిది. ఇలా చేశారంటే, మధ్యాహ్నం పూట మీకు నిద్ర రాదు.
ప్రోటీన్ ఎక్కువగా ఉండే, ఆహార పదార్థాలను తీసుకోండి. ఇవి మిమ్మల్ని తాజాగా, ఫిట్ గా ఉంచుతాయి. నిద్ర మత్తు ని తొలగిస్తాయి. అలానే, మధ్యాహ్నం భోజనంలో కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహార పదార్థాలను తినకండి. బద్ధకాన్ని కలిగిస్తాయి. నిద్రమత్తు కూడా వస్తుంది. కాబట్టి, కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దు. పిజ్జా, అన్నం వంటివి ఎక్కువగా తింటే కూడా నిద్రమత్తు వచ్చేస్తుంది. కాబట్టి, మధ్యాహ్నం లంచ్ లో చపాతీ, కూర తీసుకోవడం మంచిది.
మధ్యాహ్నం పూట, చాలా మంది ఎక్కువగా బిర్యాని తింటుంటారు. బిర్యాని తింటే కూడా గాఢ నిద్ర వచ్చేస్తుంది. ఒళ్ళు బద్ధకంగా మారిపోతుంది. కనుక బిర్యాని తినకండి. మధ్యాహ్నం పూట తాజా కూరగాయలు, పండ్లతో చేసిన సలాడ్ ని తీసుకుంటే మంచిది. గ్రిల్ చేసిన చికెన్ వంటివి తీసుకోవచ్చు.
అప్పుడు ఉత్సాహంగా మీరు ఉంటారు. భోజనం చేశాక, నిద్ర వస్తుంటే, కాసేపు లేచి నడవండి. లేచి నడిస్తే, నిద్ర మొత్తం పోతుంది. ఒకే చోట ఎక్కువ కూర్చుంటే, శక్తి మొత్తం తగ్గిపోతుంది. కొంచెంసేపు వ్యాయామాలు చేయండి. లేదంటే, సిట్టింగ్ పొజిషన్ మార్చండి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటే కూడా, నెమ్మదిగా నిద్ర మత్తు పోతుంది. ఇలా, ఈ చిన్నచిన్న చిట్కాలతో నిద్రమత్తు నుండి బయటపడండి. నిద్ర రాకుండా ఫోకస్డ్ గా ఉండండి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…