మరికొన్ని రోజులలో శ్రావణమాసం రావడంతో లక్ష్మీదేవికి పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. ఈ క్రమంలోనే అమ్మవారికి వివిధ రకాల స్వీట్లను తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తాము. ఈ క్రమంలోనే కోవా కోకనట్ బర్ఫీ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*కొబ్బరి తురుము ఒక కప్పు
*కోవా ఒక కప్పు
*చిక్కని పాలు ఒక కప్పు
*మిల్క్ పౌడర్ ఒక స్పూన్
*చక్కెర ఒక కప్పు
*యాలకులు 4
*నెయ్యి కొద్దిగా
స్టవ్ మీద పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ముందుగా కలిపి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసి రెండు నిముషాల పాటు వేయించుకోవాలి. అదేవిధంగా స్టవ్ మీద మరొక పాన్ పెట్టి అందులోకి కోవా, చక్కెర వేసి చిన్నమంటపై కలియబెడుతూ చక్కెరను కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము, పాలు, మిల్క్ పౌడర్ వేయాలి. చిన్నమంటపై ఈ మిశ్రమం మొత్తం చిక్కగా వచ్చే వరకు కలియబెడుతూ ఉండాలి. చివరికి ఈ మిశ్రమం పై యాలకుల పొడిని చల్లుకోవాలి. ఇప్పుడు ఒక ఒక వెడల్పాటి ప్లేట్ పై రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మొత్తం పూయాలి.ఈ ప్లేట్ లోకి తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం వేసి మనకు కావలసిన ఆకారంలో అయినా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న సైజు లడ్డూలుగా తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న స్వీట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…