Ragi Mudda Recipe : చాలామంది ఉదయాన్నే, మంచి అల్పాహారం కోసం చూస్తున్నారు. ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యానికి మేలు చేసే వాటిని మాత్రమే, తీసుకుంటున్నారు. మీరు కూడా, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం కోసం చూస్తున్నారా..? అయితే, రాగి ముద్ద ట్రై చేయాల్సిందే. రాగి ముద్ద తీసుకుంటే, ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజుల్లో చాలామంది పట్టించుకోవట్లేదు కానీ, పూర్వం పూర్వికులు ఇటువంటి ఆహార పదార్థాలను, ఎక్కువగా తయారుచేసుకుని తినేవారు. నిజానికి రాగి ముద్ద తినడం అలవాటు చూసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
ఒకప్పుడు రాగి ముద్ద, గ్రామాల్లో బాగా తినేవారు. ఇప్పుడైతే తగ్గిపోయింది. రాగి ముద్ద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. హెల్దీ డైట్, ఫాలో అయ్యే వాళ్ళు. కచ్చితంగా రాగి ముద్దను తీసుకోవడం మంచిది. వేడి వేడి రాగులతో, ముద్దని సాంబార్ తో లేదంటే, మీకు నచ్చిన వాటితో సర్వ్ చేసుకుంటే, చాలా అద్భుతంగా ఉంటుంది. రెగ్యులర్ గా రాగులని తీసుకోవడం వలన, శక్తి మెరుగు పడుతుంది. బలంగా మారతారు. రాగి ముద్ద ని అల్పాహారం టైంలో, మధ్యాహ్నం భోజనంలో అలానే రాత్రి భోజనంలో తీసుకోవచ్చు.
రాగి ముద్దను ఎలా తయారు చేయాలి అనే విషయానికి వచ్చేస్తే.. రెండు కప్పులు నీళ్లలో, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత, ఒక గరిటతో కలుపుతూ రాగి పిండిని వేయండి. తక్కువ మంటతో, నెమ్మదిగా కలపండి. ఎక్కువ నీళ్లు పోసారంటే, రాగి ముద్ద అవదు. పిండి వేస్తూ, మీరు ఐదు నుండి పది నిమిషాల పాటు పిండిని పైనుండి కిందకి కదుపుతూ ఉండాలి.
ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లో వేసి తర్వాత, చేతికి నెయ్యి రాసుకొని ముద్ద కింద తయారు చేసుకోవాలి. రాగి ముద్ద రెడీ అయిపోయాక, నెయ్యి వేసుకుని తీసుకుంటే బాగుంటుంది. క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఈజీగా ఇది జీర్ణం అవుతుంది. ఇందులో, కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…