Idli Poolu : కొబ్బరి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ, అల్పాహారం సమయంలో ఇడ్లీలని చేసుకుంటూ ఉంటారు. వారంలో రెండు సార్లు అయినా ఇడ్లీలను తీసుకుంటూ ఉంటారు. రోజు ఇడ్లీ తిన్నా, ఆరోగ్యానికి మంచిదే. ఈ తరం పిల్లలు కి కూడా రోజు ఇడ్లీలని అలవాటు చేయండి. ఇడ్లీ రోజు తీసుకోవడం వలన, ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో నూనె, మైదా వంటి హానికరమైన పదార్థాలు ఉండవు. కాబట్టి, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. తాజాగా ముంబైలో, ఒక ఫుడ్ వెండర్ నారియల్ పానీ ఇడ్లీ అని, కొత్త రకం ఇడ్లీ ని సృష్టించారు.
ఇది ఎలా అనే విషయాన్ని చూసేస్తే… ఇడ్లీ పిండిలో కొబ్బరినీళ్లు, కొంచెం కొబ్బరి కలిపారు. పువ్వు ఆకారంలో ఉన్న ప్లేట్లో పిండి వేసి, ఆవిరి మీద ఉడికించారు. ఇడ్లీల మీద లేత కొబ్బరి ముక్క, దానిమ్మ గింజలు వేసి గార్నిష్ చేశారు. అరటి ఆకులో సాంబారు, మూడు రకాల పచ్చళ్ళు వేసి ఇడ్లీలని సర్వ్ చేశారు. ఇడ్లీలు తిన్న వాళ్ళందరూ కూడా, ఇడ్లీలు అదిరిపోయాయని, రుచి చాలా బాగుందని రివ్యూ ఇచ్చారు.
దీని ఖరీదు కూడా ఎక్కువ ఏం కాదు. కేవలం 69 రూపాయలు మాత్రమే. నిజానికి, ఇడ్లీల టేస్ట్ క్రియేటివిటీ చాలా అద్భుతంగా ఉంది అని ఆహార ప్రియులు అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసి చాలా మంది అవాక్ అయ్యారు కూడా.
ఈ వినూత్న క్రియేటివిటీ చూసి, నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొబ్బరినీళ్ళతో ఇడ్లీ పూలు ఐడియా అదుర్స్ కదా..? ఈసారి ఇలాంటివి ట్రై చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పైగా కాస్త కొత్తగా ఉంది కాబట్టి పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. నచ్చితే నార్మల్ ఇడ్లీలే కాకుండా, ఈ ఇడ్లీలుని కూడా అప్పుడప్పుడు చేసుకోవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…