Carrot Idli : పిల్లలు ఆహార పదార్థాలని తినడానికి బాగా గొడవ చేస్తూ ఉంటారు. పిల్లలకి ఫుడ్ పెట్టాలంటే, అది నిజంగా పెద్ద టాస్క్ అని చెప్పాలి. కొత్త కొత్త వాటిని ట్రై చేయమని, టేస్టీగా చేయమని అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ, పిల్లలు ఎన్ని ట్రై చేసినా కూడా వినరు. అయితే, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, పిల్లలు ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ తినాలన్నా కొంచెం డిఫరెంట్ పద్ధతుల్ని ట్రై చేయడం మంచిదే. ఇలా పిల్లలకి ఇడ్లీలు పెడితే, కచ్చితంగా ఇష్టంగా తింటారు. మరి ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా ఇడ్లీలు తయారు చేస్తే, ఆకర్షణీయంగా వాళ్లకి కనపడతాయి. నచ్చుతాయి. సాధారణంగా, ఇడ్లీలను తయారు చేయడానికి ముందు మనం మినప్పప్పు ని నానబెట్టుకుని, తర్వాత రుబ్బుకుంటాము. రుబ్బు తయారైన తర్వాత ఇడ్లీ పాత్రలో రుబ్బు వేసే టైం లో, కిస్మిస్ రెండు వేసుకోండి. అలానే ఒక లవంగం తీసుకొని, కిస్మిస్ మధ్యలో లవంగం పెట్టండి.
మిక్కీమౌస్ రూపంలో ఇడ్లీ వస్తుంది ఇప్పుడు. అలా అన్ని ఇడ్లీలని కూడా అలంకరణ చేయండి. ఇడ్లీ ఆకారంలోని కాకుండా రోజుకొక రకం ఆకారంలో, మీరు పిల్లలకి ఇడ్లీలు వేయండి. ఇలా, చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి, పిల్లలు తినడానికి ఇష్టపడతారు.
మీరు కావాలంటే, ఫ్లేవర్స్ ని కూడా యాడ్ చేయొచ్చు. క్యారెట్ జ్యూస్ ని లేదంటే ఇంకేమైనా ఫ్లేవర్ ని అయినా, ట్రై చేయండి. రోజు వేసే ఇడ్లీ మీద కొంచెం క్యారెట్ తురుము వంటివి కూడా మీరు వెయ్యొచ్చు. ఇలా, కాస్త కొత్తగా కనపడితే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. అలానే, పిల్లలకు రకరకాల ప్లేట్లలో తినడానికి ఇష్ట పడతారు. అలా, సర్వ్ చేసినప్పుడు కూడా మారుస్తూ ఉంటే పిల్లలు ఇష్టపడి తింటారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…