దేశవ్యాప్తంగా కరోనాతో బాధపడుతున్నవారికి వారి శరీరంలో ఊపిరితిత్తులు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆక్సిజన్ తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విధంగా కోవిడ్ కారణంగా ఊపిరితిత్తుల బాగా దెబ్బ తిన్న వారికి బొడ్డుతాడులోని మూల కణాల ద్వారా చికిత్స చేయవచ్చని ట్రాన్స్సెల్ ఆంకాలాజిక్స్ ఫౌండర్ డాక్టర్ సుభద్ర ద్రావిడ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని అస్పైర్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్కు చెందిన బయోటెక్ స్టార్టప్ సంస్థ ‘ట్రాన్స్ సెల్ ఆంకాలజిక్స్’ వైవిద్యభరితమైన ఈ కొవిడ్ చికిత్సను ప్రారంభించిందని ఆమె పేర్కొన్నారు.సాధారణంగా కరోనాతో బాధపడుతున్న వారిలో ఊపిరితిత్తులు ఎక్కువభాగం దెబ్బతింటాయి.ఈ క్రమంలోనే మన శరీరం విడుదల చేసే కొన్ని రసాయనాలు తిరిగి ఊపిరితిత్తులను చేరుకోవడం వల్ల ఊపిరితిత్తుల పై మరింత ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.
ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కరోనా మహమ్మారి నుంచి ఊపిరితిత్తులను రక్షించడానికి బొడ్డుతాడులో ఉన్నటువంటి మూలకణాలు ఎంతో ఉపయోగపడతాయని వీటి ద్వారా కరోనాకు చికిత్సను అందించవచ్చని డాక్టర్ సుభద్ర ద్రావిడ పేర్కొన్నారు.బొడ్డుతాడు నుంచి తీసిన ఈ మూలకణాలను ఇంజెక్షన్ల రూపంలో శరీరంలోకి ఎక్కించడం వల్ల శరీరంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆమె తెలిపారు.
ప్రస్తుతం ఈ విధానాన్ని అమెరికాలో ఉపయోగించటం వల్ల ఎంతో మంచి ఫలితాలు ఉన్నాయని, దీనినే ఇండియాలో కూడా అమలు చేయాలని ఆమె పేర్కొన్నారు.వివిధ ఆసుపత్రుల నుంచి సేకరించిన బొడ్డు తాళ్ల నుంచి మూలకణాలను రెట్టింపు చేసి కరోనాతో బాధపడేవారికి ఇంజెక్షన్ల రూపంలో ఇవ్వడం ద్వారా కరోనా నుంచి విముక్తి పొందవచ్చు అని డాక్టర్ సుభద్ర తెలిపారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…